ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందించేందుకు, రెవెన్యూ సేవలను నిరంతరంగా కొనసాగించేందుకు, ప్రభుత్వ భూములు కాపాడేందుకు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని ట్రెసా ప్రతినిధులు రెవెన్యూశాఖ
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం, కుర్మల్గూడలోని సర్వేనంబర్ 46 ప్రభుత్వ భూమి సహా పలుచోట్ల కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనాలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చింది.
వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ ? అనేది పాత సామెత.. అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత.. ప్రస్తుతం జిల్లాలో ఇదే తీరున అక్రమార్కుల �
బూదాకలన్ శివారులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం ఆర్డీవో హరిక్రిష్ణ పరిశీలించారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు.
రెవెన్యూ అధికారులు పెద్దశంకరంపేట మండలంలోని ప్రభుత్వ భూములు గుర్తించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షత�
రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించడానికి శనివారం బొంరాస్పేట, కొడంగల్ మండలాల్లోని ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభ�
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, వాటిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు.
తెలిసో తెలియకో ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలు చేసుకుని జీవిస్తున్న వారికి దినదిన గండంగా ఉండేది. ప్రభుత్వ స్థలాలలో ఇంటిని నిర్మించుకుని ఏండ్ల తరబడి నివాసముంటున్న ఆ ఆస్తి ని అత్యవసర సమయాల్లో అమ్ముకో
వారం క్రితం కోకాపేట భూముల వేలం కేక పుట్టించగా.. తాజాగా బుద్వేల్లోనూ ప్రభుత్వ భూములకు అనూహ్య ధర దక్కింది. 100.01 ఎకరాలకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరా 42 కోట్లు ధర పలికింది.
రంగారెడ్డి జి ల్లా కందుకూరు మం డలం తిమ్మాపూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూ ములపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లే దని కందుకూరు తహసీల్దార్ మహేందర్రెడ్డి వివరణ ఇచ్చారు.