గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 38 ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను �
శంషాబాద్ రూరల్ : ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిని తవ్వి అమ్ముకుంటు సోమ్ముచేసుకుంటున్న సంఘటన మండలంలోని పెద్దషాపూర్తండా పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 220లో జరుగుతోంది. ఆదే గ్రామానికి చెందిన కొందరు ఎర్�
కొండాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం చందానగర్ సర్వే నెంబర్ 65,66లోని 2.27 గుంటల ప్రభుత్వ భూమి బహిరంగ వేలానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా అడి
మణికొండ : ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి నిర్మించిన ప్రహారీగోడలను బుధవారం రెవెన్యూశాఖ అధికారులు కూల్చివేశారు. గండిపేట మండల రెవెన్యూ పరిధిలోని వట్టినాగులపల్లి ప్రభుత్వ భూమి సర్వేనెంబరు 132లో గత కొన్నిరోజ�
అమీర్పేట్ : నిరుపేదల ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బుధ
బంజారాహిల్స్: వరుసగా సెలవులు రావడంతో జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన గుడిసెలను రెవెన్యూ సిబ్బంది సోమవారం కూల్చేశారు. షేక్పేట మండల పరిధ
22.05 ఎకరాలు తిరిగి స్వాధీనం ఆ జాగాల విలువ రూ.120 కోట్లు స్థలాల్లో దేవాదాయశాఖ బోర్డు మేడ్చల్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములను రాష్ట్రప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొంటున్నది. దేవా
–ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు బడంగ్పేట : ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాలాపూర్ మండల తాసీల్ధార్ డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలాపూర్ మండల పర
-భూమి విలువ ఏడు కోట్లు-కూల్చివేతను అడ్డుకున్న కబ్జాదారులు-పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు బడంగ్పేట రూ.7కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయడానికి ప్రయత్నించిన కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమి�
13.17 ఎకరాల కబ్జాకు యత్నం తాసిల్దార్ ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 15 (నమస్తే తెలంగాణ): హాట్కేక్లా ఉన్న కాప్రా కస్టోడియన్ భూములపై మళ్లీ రియల్టర్లు కన్నుపడింది. తా�
మేడ్చల్, జూన్ 11(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల వివరాల సమాచారాన్ని సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల సమగ్ర సమాచార జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు