సిద్దిపేట జిల్లా మలుగు మండల పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ను కలెక్టర్ మనుచౌదరి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లో నీటినిల్వ సామర్థ్యం, భూసేకరణ, కాల్వల ఏర్పాటు తదితర అంశాలను అడిగి తెలుస
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొందరు కింది స్థాయి రాజకీయ పార్టీల నాయకులు గ్రూపులుగా ఏర్పడి కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా.. ర
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రాళ్లకత్వలో సర్వేనంబర్ 286లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొందరు రైతులకు అసైన్డ్ భూము లు ఉన్నాయి. గతంలో కంకర క్రషర్కు కేటాయించారు. ప్రస్తుతం అక్కడ క్రషర్ నడవడం లేదు.
మండలంలోని ఎర్రకుంటతండా శివారులో సర్వేనెంబరు 270/4/2/2/ 2లోని 2.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఎర్రకుంటతండా, చింతకుంటతండావాసులు బుధవారం కలెక్టర్ రవినాయక్కు ఫిర్యా దు చేశారు.
గ్రామానికి ఆ బావి నీరే ప్రధాన ఆధారం. ప్ర స్తుతం మిషన్ భగీరథ నీటి సరఫ రాకు ఏదైనా సమస్య వచ్చి రాకపోతే... మళ్లీ ఈ బావి గ్రామస్తుల దాహార్తిని తీరుస్తుంది. ఆ బావిని ఓ ఇంటి యజమాని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న�
సులభంగా, వేగంగా నిధుల సమీకరణ కోసం భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదే�
Danam Nagender | బంజారాహిల్స్ రోడ్డు నంబరు-3లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొంతకాలం కింద నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. దాని పక్కనే సుమారు ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. ఇంతకాలం దాని జోలికిపోని దానం నాగేందర్�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో నుంచి అనుమతులు లేని లేఅవుట్కు రోడ్డు వేసేందుకు అనుమతులు ఇచ్చారని మాజీ మేయర్ మహేందర్గౌడ్తో పాటు అధికారులపై డిప్యూటీ మ�
ప్రభుత్వ భూ ములను సొంత జాగాల్లా అమాయకులకు అం టగట్టి లక్షలు దండుకుంటున్న అక్రమార్కులకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం గుణపాఠం చెప్పింది. ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన సర్కారు స్థలాలను అప్పనంగా ఆక్రమ�
అధికారులు కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. భారీ పోలీసు బలగాలతో అధికారులు కుర్మల్గూడ సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ గత నెల 27న ‘కబ్జా కాండ... సామాన్యుడిపై బండ’ శీర్షికన కథనం ప�
బాలాపూర్ మండల పరిధిలోని కుర్మల్గూడలో సర్వే నం.46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ స్థలంలో నెల వ్యవధిలోనే 50 ఇండ్లు నిర్మించినట్టు గుర్తించారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికల�
వికారాబాద్లో అధికారపక్ష నేతలు, అవినీతి అధికారుల కారణంగా రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ ఓ పక్క నోటీసులు ఇస్తూనే, మరోపక్క రా
స్టేడియం స్థలాన్నే కాజేయాలని చూసిన అక్రమార్కుల కుట్రను భగ్నం చేసింది బల్దియా. కాప్రా సర్వే నంబర్ 199/1లో 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి అప్పగించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొనేందుకు ఓ కాంగ్రెస్ నేత విఫలయత్నం చేశా డు. ప్రభుత్వ భూమిని చదును చేసుకుని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నార