బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో నుంచి అనుమతులు లేని లేఅవుట్కు రోడ్డు వేసేందుకు అనుమతులు ఇచ్చారని మాజీ మేయర్ మహేందర్గౌడ్తో పాటు అధికారులపై డిప్యూటీ మ�
ప్రభుత్వ భూ ములను సొంత జాగాల్లా అమాయకులకు అం టగట్టి లక్షలు దండుకుంటున్న అక్రమార్కులకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం గుణపాఠం చెప్పింది. ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన సర్కారు స్థలాలను అప్పనంగా ఆక్రమ�
అధికారులు కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. భారీ పోలీసు బలగాలతో అధికారులు కుర్మల్గూడ సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ గత నెల 27న ‘కబ్జా కాండ... సామాన్యుడిపై బండ’ శీర్షికన కథనం ప�
బాలాపూర్ మండల పరిధిలోని కుర్మల్గూడలో సర్వే నం.46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ స్థలంలో నెల వ్యవధిలోనే 50 ఇండ్లు నిర్మించినట్టు గుర్తించారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికల�
వికారాబాద్లో అధికారపక్ష నేతలు, అవినీతి అధికారుల కారణంగా రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ ఓ పక్క నోటీసులు ఇస్తూనే, మరోపక్క రా
స్టేడియం స్థలాన్నే కాజేయాలని చూసిన అక్రమార్కుల కుట్రను భగ్నం చేసింది బల్దియా. కాప్రా సర్వే నంబర్ 199/1లో 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి అప్పగించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొనేందుకు ఓ కాంగ్రెస్ నేత విఫలయత్నం చేశా డు. ప్రభుత్వ భూమిని చదును చేసుకుని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నార
మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సర్వే నం 582, 583లో రూ.కోట్ల విలువైన 55 ఎకరాల భూమి ఆక్రమణకు గురికావడంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అది ప్రభుత్వ భూమేనని తేలితే చట్ట ప్రకారం వెంటనే స్వాధీన
సుమారు రూ.300 కోట్లకు పైగా విలువైన సర్కారు భూమిని ఆక్రమించేందుకు రాత్రికిరాత్రి అక్రమంగా గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఫెన్సింగ్ వేస్తుండటంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని కూల్చివేసిన ఘటన గండిపేట రెవ
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు కుల సంఘాలకు,సామాజిక సంస్థలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహారాష్ట్ర మండల్ సంస్థకు కూడా ఉప్పల్ భగా�
ఐదెకరాల్లో స్టేడియం ఏర్పాటు రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు, యువకుల చిరకాల వాంఛ అయిన స్టేడియం ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఇబ్రహీంపట్నానికి �
బంజారాహిల్స్ : ఫోర్జరీ పత్రాలతో నగరం నడిబొడ్డున రూ.220 కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేం దుకు ప్రయత్నించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసుల�
కొండాపూర్ : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని సర్వే నెంబర్ 174లోని ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్�
హయత్నగర్ : హయత్నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్ హయత్నగర్, సత్యానారాయణ కాలనీలో ఉన్న రాచకాలువపై అక్రమంగా వెలిసిన గుడిసెలను శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించ�
బంజారాహిల్స్,సెప్టెంబర్ 2: ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 9లోని సత్వా ఎన్క్లేవ్ సొసైటీలో ఉన