మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సర్వే నం 582, 583లో రూ.కోట్ల విలువైన 55 ఎకరాల భూమి ఆక్రమణకు గురికావడంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అది ప్రభుత్వ భూమేనని తేలితే చట్ట ప్రకారం వెంటనే స్వాధీన
సుమారు రూ.300 కోట్లకు పైగా విలువైన సర్కారు భూమిని ఆక్రమించేందుకు రాత్రికిరాత్రి అక్రమంగా గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఫెన్సింగ్ వేస్తుండటంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని కూల్చివేసిన ఘటన గండిపేట రెవ
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు కుల సంఘాలకు,సామాజిక సంస్థలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహారాష్ట్ర మండల్ సంస్థకు కూడా ఉప్పల్ భగా�
ఐదెకరాల్లో స్టేడియం ఏర్పాటు రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు, యువకుల చిరకాల వాంఛ అయిన స్టేడియం ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఇబ్రహీంపట్నానికి �
బంజారాహిల్స్ : ఫోర్జరీ పత్రాలతో నగరం నడిబొడ్డున రూ.220 కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేం దుకు ప్రయత్నించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసుల�
కొండాపూర్ : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని సర్వే నెంబర్ 174లోని ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్�
హయత్నగర్ : హయత్నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్ హయత్నగర్, సత్యానారాయణ కాలనీలో ఉన్న రాచకాలువపై అక్రమంగా వెలిసిన గుడిసెలను శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించ�
బంజారాహిల్స్,సెప్టెంబర్ 2: ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 9లోని సత్వా ఎన్క్లేవ్ సొసైటీలో ఉన
ఇది సర్కారు వారి రేటు ఎకరానికి వేలం ప్రారంభ ధర నిర్ణయించిన హెచ్ఎండీఏ మొత్తం 65 ఎకరాల్లో 13 ప్లాట్లకు ఈ-ఆక్షన్ కోకాపేటలో 8 ప్లాట్లు, ఖానామెట్లో మరో 5 నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ జూలై 13వ తే
అడ్డుకున్న అటవీ శాఖ అధికారులతో వాగ్వాదం నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారుల నిర్బంధం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సెక్యూరిటీ సిబ్బంది దాష్టీకం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఫారెస్ట్ రేంజ్ అ�