ప్రభుత్వ భూమిపై రియల్టర్ల కన్ను పడింది. సిద్దిపేట జిల్లా హుస్సాబాద్లో విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి తప్పుడు సర్వే నంబరు చూపించి ప్లాట్లు చేసి విక్రయించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల�
కేశంపేట మండలం సంగెం గ్రామ రెవెన్యూ పరిధిలోని లింగన్న పలుగుట్ట ప్రాంతంలో సర్వేనంబర్ 220లోని ఎకరం 31 గుంటల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. ఆ రైతుల నుంచి కొం�
Hyderabad | సరోజిని గార్డెన్లో బహుళ అంతస్తుల నిర్మాణం కోసం యూఎల్సీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు స్పందించారు.
సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతలు రూ.40 వేల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణభవన్లో గురువారం బీఆర్ఎస్ నేత గోపగాని ర�
‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తం’ కాళోజీ నినాదం ఇది. పొలిమేర దాటిన ప్రాంతేతరులు ఇప్పుడు ప్రాంతం వాళ్లను కలుపుకొని మళ్లీ వచ్చారు. ర�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలోని పట్టా భూముల్లో చట్టప్రకారం నిర్మించిన ఇండ్లను హైడ్రా అక్రమంగా కూల్చివేస్తే బాధితులు సంబంధిత అధికారుల నుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చని హైకోర్టు స్పష�
భూ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిరుపేదలు గూడు కోసం ఆనాడు ఆ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేశారు. అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షకు పూనుకున్నారు. ఈ క్రమంలో గుడిసెవాసుల పోరాటం తీవ్రరూప�
జిల్లాకేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జాదారులు కాకుల్లా వాలిపోతున్నారు. కాలనీ ఏదైనా డోంట్కేర్ అంటూ కబ్జాకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలనే కల
కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో దాదాపు 800 గజాల సర్కారు స్థలాన్ని కొందరు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దశాబ్దకాలం తాము ఇక్కడ నిర్మాణాలను చేపట్టి..
సర్కారు భూమికి పట్టాలిచ్చిన అధికారులు, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫీల్డ్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలనీ వాసులు
కొన్నేళ్లక్రితం చెన్నూర్ పట్టణంలోని సర్వే నంబర్ 840లోని ప్రభుత్వ భూమి(బిల్లాదాఖల్)ని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టగా, సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేశారు. అందులో షెడ్లు (ఇండ్లు) సైతం నిర్మించుకున్నార�
సీఎం రేవంత్ పేరిట ప్రభుత్వ భూమి ఉన్నట్టు 2009 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని, 2023 అఫిడవిట్లో ఎందుకు పెట్టలేదని ఎక్స్ వేదికగా భరత్ అనే నెటిజన్ పోస్టు చేశారు.