ఖమ్మం (Karepalli) జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నూతన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా 38 సర్వేనంబర్లో ఉన్న ఖాళ
Jawahar Nagar | జవహర్నగర్, మార్చి 1: జవహర్నగర్లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే �
Dharna | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాటిని రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని గ్రామస్థులు తహసీల్ కార్యాలయం ఎదు�
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సరారును హైకోర్టు ఆదేశించింది. మండల పంచాయతీ అధికారి, కార్యదర్శుల అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీస
నెన్నెల మం డలం బొప్పారం గ్రామ సమీపంలోని సర్వే నం 674లో గల ప్రభుత్వ భూమిలో మొరం తవ్వకాలు ఆగడంలేదు. మూడు రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతున్నా యి. అనుమతులు లేకుండా సదురు కాం ట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పత్తి చేన్ల మధ�
ప్రభుత్వ భూమిపై రియల్టర్ల కన్ను పడింది. సిద్దిపేట జిల్లా హుస్సాబాద్లో విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి తప్పుడు సర్వే నంబరు చూపించి ప్లాట్లు చేసి విక్రయించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల�
కేశంపేట మండలం సంగెం గ్రామ రెవెన్యూ పరిధిలోని లింగన్న పలుగుట్ట ప్రాంతంలో సర్వేనంబర్ 220లోని ఎకరం 31 గుంటల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. ఆ రైతుల నుంచి కొం�
Hyderabad | సరోజిని గార్డెన్లో బహుళ అంతస్తుల నిర్మాణం కోసం యూఎల్సీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు స్పందించారు.
సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతలు రూ.40 వేల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణభవన్లో గురువారం బీఆర్ఎస్ నేత గోపగాని ర�
‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తం’ కాళోజీ నినాదం ఇది. పొలిమేర దాటిన ప్రాంతేతరులు ఇప్పుడు ప్రాంతం వాళ్లను కలుపుకొని మళ్లీ వచ్చారు. ర�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలోని పట్టా భూముల్లో చట్టప్రకారం నిర్మించిన ఇండ్లను హైడ్రా అక్రమంగా కూల్చివేస్తే బాధితులు సంబంధిత అధికారుల నుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చని హైకోర్టు స్పష�