Husband, Wife Attempt Bhu Samadhi | భార్యాభర్తలు కలిసి ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు. కబ్జా భూమిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆ స్థలంలో భూ సమాధికి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడుతున్నది. రాత్రికి రాత్రే అక్రమ వెలుస్తున్నాయి. తాజాగా కుర్మల్గూడ సర్వేనంబర్ 80లోని స్థలం ఆక్రమణకు యత్నించగా, అధికారు�
నర్సంపేటలో ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు �
హైదరాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యాప్ లో అప్లోడ్ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు.
‘గచ్చిబౌలి భూమికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధం?’ అని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో డిమాండ్స్పై చర్చ సందర్భంగా పలు అంశాలపై సీఎం స్పందించారు.
Ghatkesar | ఘట్కేసర్ గట్టు మైసమ్మ ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు వచ్చిన వార్తలను నిషిజా ఎస్టేట్స్ యాజమాన్యం ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ యజమాని గం
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రాను నిలదీసింది.
అల్వాల్ మండలం తిరుమలగిరిలోని లోతుకుంటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి జనరల్ ల్యాండ్ రికారడ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి చ
ఖమ్మం (Karepalli) జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నూతన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా 38 సర్వేనంబర్లో ఉన్న ఖాళ
Jawahar Nagar | జవహర్నగర్, మార్చి 1: జవహర్నగర్లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే �
Dharna | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాటిని రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని గ్రామస్థులు తహసీల్ కార్యాలయం ఎదు�
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సరారును హైకోర్టు ఆదేశించింది. మండల పంచాయతీ అధికారి, కార్యదర్శుల అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీస
నెన్నెల మం డలం బొప్పారం గ్రామ సమీపంలోని సర్వే నం 674లో గల ప్రభుత్వ భూమిలో మొరం తవ్వకాలు ఆగడంలేదు. మూడు రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతున్నా యి. అనుమతులు లేకుండా సదురు కాం ట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పత్తి చేన్ల మధ�