జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ బస్తీని ఆనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్నిఆర్టీఏ కార్యాలయం కోసం కేటాయించడం వివాదాన్ని రాజేసింది. షేక్పేట మండలం సర్వే నంబర్ 403 టీఎస్-1, బ్లాక్ ఎఫ్, వార్డు 9�
గండి మైసమ్మ-దుండిగల్ మండలంలోని ప్రభుత్వ భూముల పరిశీలన ఉద్రిక్తతకు దారితీసింది. మండల పరిధి డి.పోచంపల్లిలోని సర్వేనెంబర్ 120/11 ప్రభుత్వ భూమిలోని 2 ఎకరాల 25 గుంటల స్థలాన్ని 2016లో అప్పటి ప్రభుత్వం ట్రైబల్ వెల్
మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఐకేపీ (సెర్ప్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి 685 సర్వే భూమిని ప్రభుత్వం కేటాయింపును దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శనివారం ఆ భూమిని పరిశీలించారు. రైతులకు ప్రయోజ�
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబరు 132 ప్రభుత్వ భూమిలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు ఒక్కొక్కరికి 60 గజాల మేర పట్టాలు ఇచ్చారు.
హైదరాబాద్కు సమీపంలో ఉన్న అమీన్పూర్ మండలంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లే�
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నవనిర్మాణనగర్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలపై 'నమస్తే తెలంగాణ' పత్రికలో ' ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం' పేరుతో మంగళవారం ప్రచురించిన కథనంపై అధికారులు స
Hyderabad | హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు అక్రమార్కులు కుట్రలు పన్నుతున్నారు. నవ నిర్మాణ నగర్లో ఖాళీగా ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని తమ సొసైటీలో కలుపుకునే దిశ�
Husband, Wife Attempt Bhu Samadhi | భార్యాభర్తలు కలిసి ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు. కబ్జా భూమిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆ స్థలంలో భూ సమాధికి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడుతున్నది. రాత్రికి రాత్రే అక్రమ వెలుస్తున్నాయి. తాజాగా కుర్మల్గూడ సర్వేనంబర్ 80లోని స్థలం ఆక్రమణకు యత్నించగా, అధికారు�
నర్సంపేటలో ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు �
హైదరాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యాప్ లో అప్లోడ్ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు.
‘గచ్చిబౌలి భూమికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధం?’ అని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో డిమాండ్స్పై చర్చ సందర్భంగా పలు అంశాలపై సీఎం స్పందించారు.
Ghatkesar | ఘట్కేసర్ గట్టు మైసమ్మ ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు వచ్చిన వార్తలను నిషిజా ఎస్టేట్స్ యాజమాన్యం ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ యజమాని గం
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రాను నిలదీసింది.
అల్వాల్ మండలం తిరుమలగిరిలోని లోతుకుంటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి జనరల్ ల్యాండ్ రికారడ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి చ