హైదరాబాద్ : తక్కువ ధరకే బంగారం అంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీల్లో పట్టుబడ్డ బంగారాన్ని కస్టమ్స్ అధికారుల నుంచి తక్కువ ధరకే ఇప్పిస్తానని చెబుతూ వీరు మోసాలక�
Home Buyers for Discounts | ఇంతకుముందు బంగారం, స్టాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో మదుపుకు మొగ్గు చూపిన వారంతా సొంతిల్లు, స్థిరాస్తులపై పెట్టుబడి ....
టోక్యో: అమెరికా స్టార్ స్మిమ్మర్ కాలెబ్ డ్రెస్సెల్ మరోమారు అదరగొట్టాడు. ఈత కొలనులో తనకు తిరుగులేదని చాటిచెబుతూ టోక్యో ఒలింపిక్స్లో మూడో స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల
ఈ ఏప్రిల్-జూన్లో 19 శాతం పెరుగుదల ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక ముంబై, జూలై 29: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా గోల్డ్ డిమాండ్ 19.2 శాతం పెరిగి 76.1 టన్నులుగా నమోదైంది. గతేడాది ఇదే వ్యవధిలో 63.8 టన�
బంగారానికి ఫుల్ గిరాకీ.. ఎంతంటే?! |
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డిమాండ్ భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో....
ముంబై, జూలై 9: ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ఇష్యూ సోమవారం ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధరను రూ.4,807గా నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22లో భాగంగా జారీ అవు�
తెలంగాణలో వ్యాపార విస్తరణ దిశగా అడుగులు న్యూఢిల్లీ, జూలై 6: ప్రముఖ నగల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. దేశవ్యాప్తంగా 5వేలకుపైగా నియామకాలను చేపట్టనున్నది. రిటైల్ జ్యుయెల్లరీ సేల్స్, స్టోర
మెట్పల్లి| జిల్లాలోని మెట్పల్లిలో భారీ చోరీ జరిగింది. మెట్పల్లిలోని కళానగర్లో మూడు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న మూడిండ్లలో చొరబడిన దుండగులు 41 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ.40 లక్�
అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీరేట్లు పెంచనున్నట్టు చేసిన ప్రకటనతో బంగారం ధరల్లో ఆటుపోట్లు మొదలయ్యాయి. అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్న�
తులంపై రూ.860 తగ్గుదల రూ.1,700 తగ్గిన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 17: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న అతి విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా భారీగా తగ�
న్యూఢిల్లీ, జూన్ 15: గత కొన్ని నెలలుగా జోరుమీదున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్ళి వెలవెలబోయ్యాయి. పెట్టుబడిదారులు తమ నిధులను ఈక్విటీల్లోకి మళ్లించడంతో గత నెలలో పెట్టుబడులు 57 శాతం తగ్గి రూ.288 కోట్లకు పరిమితమైనట్�
నేటి నుంచే అమలున్యూఢిల్లీ, జూన్ 14: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై మంగళవారం నుంచి హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే. నిజానికి ఈ నెల 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి రావాల్సి ఉండగా, కరోనా దృష్ట్యా 15 రోజులు వాయిదా వే�