వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బెదిరించి దోపిడి, దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడుని గీసుగొండ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు 13 గ్రాముల బ�
నెలరోజుల్లో 7 శాతం పెరిగిన వెండి తాజాగా రూ. 2,000 జంప్.. పారిశ్రామిక డిమాండ్ కారణం హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కమోడిటీల ర్యాలీలో కొద్దిరోజుల క్రితంవరకూ వెనుకబడిపోయిన వెండి,
బంగారంx క్రిప్టో కరెన్సీ.. పెట్టుబడికి ఏది బెస్ట్?|
ప్రస్తుతం పెట్టుబడ పెట్టడానికి బంగారం, క్రిప్టో కరెన్సీ ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉన్నాయి. క్రిప్టో ..
అక్షయ తృతీయకు డిమాండ్ లేకున్నా..|
బంగారం అంటే భారతీయ వనితలకు ఎంతో మక్కువ. గత ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతులు పెరిగాయి.. 2020తో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు...
మళ్లీ పుంజుకుంటున్న పసిడి ధరలు త్వరలో రూ.50వేలను తాకే అవకాశాలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం రూ.57వేల పైనే? ఈ జనవరి-మార్చిలో దేశంలోకి 321 టన్నుల బంగారం దిగుమతి ఒక్క మార్చి నెలలోనే 160 టన్నులు రాక ఈ ఏడాదిలో ఇప్పటిదాక
ఈ ఏడాదీ కరోనా సెగఅమ్మకాలపై లాక్డౌన్ల ప్రభావం ముంబై, మే 11: వరుసగా రెండో ఏడాదీ అక్షయ తృతీయకు కరోనా సెగ తప్పట్లేదు. గతేడాది కొవిడ్-19 దెబ్బకు దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే.. ఈ ఏడాది మహమ�
బంగారం దుకాణం| నగరంలోని చందానగర్లో ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తారానగర్లో ఉన్న రెహన్ జ్యువెల్లర్స్లో శనివారం అర్థరాత్రి దుండగులు చోరీకి పా�
రూ.500 పెరిగిన తులం ధర కిలో వెండి రూ.1000 అధికం న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 7: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొన్నది. దీం�
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తుల బ్యాగ్లో రూ.1.28 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధిక�
మామిడిపండు రంగు బంగారం. మామిడిపండు రుచి బంగారం. అదే మామిడి బంగారంతో రూపు దిద్దుకుంటే! చూపు తిప్పుకోలేం. పండ్లలో రారాజు ఆమ్రఫలం. ఆభరణాల్లోనూ మామిడిపిందెల హారాలకు అంతే ప్రాధాన్యం.మగువల మనసు దోచేస్తున్న ‘మ�
ముంబై ,మే 4: బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.600 పెరిగి రూ.47,300 దాటిన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్, ఇవాళ అతి స్వల్పంగా క్షీణించాయి. దీంతో రూ.47,300 దిగువకు వచ్చాయి. నిన్న రూ.2వేలకు పైగా పెరిగిన గోల్డ్ న�
దేశంలో మళ్లీ బంగారానికి డిమాండ్ జనవరి-మార్చిలో 140 టన్నులకు చేరిక ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ముంబై, ఏప్రిల్ 29: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 37 శాతం పెరి�