ఈజిప్టులో గుర్తించిన పురాతత్వ వేత్తలు నగరం 3,500 ఏండ్ల నాటిదని వెల్లడి తవ్వకాల్లో బయపడిన బంగారు నగలు టూటామ్ఖామూన్ సమాధి తర్వాత ఇదే గొప్ప ఆవిష్కరణ: చరిత్రకారులు కైరో, ఏప్రిల్ 9: ఫారోల పాలనలో ఈజిప్టు సుసంప�
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.60 లక్షల విలువైన బిస్కెట్ల స్వాధీనం హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: సినీఫక్కీలో బంగారాన్ని విమానం వాష్రూంలో దాచి తరలించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధ�
కర్ణాటక : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బుధవారం వేర్వేరు ఘటనల్లో బంగారం అక్రమ రవాణాను బహిర్గతపరిచారు. మూడు వేర్వేరు కేసుల్లో రూ.1.3 కోట్ల విలువైన 2.8 కేజీల బంగారాన్ని గుర్తించి సీజ్
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఒకవైపు బంగారం ధర గరిష్ఠ స్థాయిల్లో ఉన్నప్పుడు ఆభరణాలు కొన్న వారు కంగారు పడుతుంటే మరో వైపు గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు గత మూడు నె�
ఒకేరోజు రూ.880 పెరిగిన తులం ధర రూ.1,100 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 1: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభు
శంషాబాద్లో రూ.47.63 లక్షల విలువైన కిలో బంగారం పట్టివేత శంషాబాద్, ఏప్రిల్ 1: బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. రూ.47.63 లక్షల విలువైన 1.026 కిలోల బంగారాన్ని సన్నటి రేకులుగా మార్చి.. ప్యాకింగ్ కవర్ల పొ
ఎయిర్పోర్టులో 2.5 కిలోలు పట్టివేత ఐదుగురు నిందితుల అరెస్టు శంషాబాద్, మార్చి 31: మిక్సీ గ్రైండర్ల మోటర్లలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బ�
‘పలుకే బంగారమాయె, పిలిచిన పలుకవేమి..’ అంటూ రాముడిని తలుచుకొని బాధపడతాడు భక్త రామదాసు. పలుకు బంగారమైందీ అంటే అత్యంత విలువైందిగా మారిపోయిందని! భారతీయులకు బంగారమంటే మోజు. ప్రత్యేకించి మహిళలు బంగారమంటే మురి
బంగారం | ఉవ్వెత్తున ఎగిసిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన పసిడి విలువ.. ఇప్పుడు పతనమవుతున్నది. మున్ముందు మరింతగా తగ్గే
పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం గుంజపడుగులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో దుండగులు చోరీకి తెగబడ్డారు. బుధవారం రాత్రి బ్యాంక్ వెనక కిటికీ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు.. లాకర్ల�
జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఒకే రోజు మూడు ఇండ్లల్లో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 60 తులాల బంగారం, కిలోకు పైగా వెండి, రూ.5.20 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని ప్రధ�