ముంబై, మే 28: బంగారం, కరెన్సీ ఆస్తులు పెరిగిన నేపథ్యంలో రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారకం నిల్వల విలువ మే 21తో ముగిసిన వారంలో 593 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది కొత్త రికార్డు. అంతక్రితంవారంకంటే వీటి విలువ 2.8 �
తులంపై రూ.520 పెరుగుదల రూ.1,000 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ, మే 26: అంతర్జాతీయ మార్కెట్లకు తోడు, దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్తో డిమాండ్ అధికమవడంతో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ బులియన్ మా
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం కొనుగోలు దారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కొనుగోలు చేసే బంగారు ..
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
కరోనా రెండో వేవ్ ఉధ్రుత దాడి వేళ.. బంగారం మరో దఫా బుల్ రంకె వేసింది. దేశీయ మార్కెట్లో నెలలోనే ఏడు శాతం....
వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బెదిరించి దోపిడి, దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడుని గీసుగొండ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు 13 గ్రాముల బ�
నెలరోజుల్లో 7 శాతం పెరిగిన వెండి తాజాగా రూ. 2,000 జంప్.. పారిశ్రామిక డిమాండ్ కారణం హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కమోడిటీల ర్యాలీలో కొద్దిరోజుల క్రితంవరకూ వెనుకబడిపోయిన వెండి,
బంగారంx క్రిప్టో కరెన్సీ.. పెట్టుబడికి ఏది బెస్ట్?|
ప్రస్తుతం పెట్టుబడ పెట్టడానికి బంగారం, క్రిప్టో కరెన్సీ ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉన్నాయి. క్రిప్టో ..
అక్షయ తృతీయకు డిమాండ్ లేకున్నా..|
బంగారం అంటే భారతీయ వనితలకు ఎంతో మక్కువ. గత ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతులు పెరిగాయి.. 2020తో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు...
మళ్లీ పుంజుకుంటున్న పసిడి ధరలు త్వరలో రూ.50వేలను తాకే అవకాశాలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం రూ.57వేల పైనే? ఈ జనవరి-మార్చిలో దేశంలోకి 321 టన్నుల బంగారం దిగుమతి ఒక్క మార్చి నెలలోనే 160 టన్నులు రాక ఈ ఏడాదిలో ఇప్పటిదాక
ఈ ఏడాదీ కరోనా సెగఅమ్మకాలపై లాక్డౌన్ల ప్రభావం ముంబై, మే 11: వరుసగా రెండో ఏడాదీ అక్షయ తృతీయకు కరోనా సెగ తప్పట్లేదు. గతేడాది కొవిడ్-19 దెబ్బకు దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే.. ఈ ఏడాది మహమ�