తులంపై రూ.860 తగ్గుదల రూ.1,700 తగ్గిన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 17: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న అతి విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా భారీగా తగ�
న్యూఢిల్లీ, జూన్ 15: గత కొన్ని నెలలుగా జోరుమీదున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్ళి వెలవెలబోయ్యాయి. పెట్టుబడిదారులు తమ నిధులను ఈక్విటీల్లోకి మళ్లించడంతో గత నెలలో పెట్టుబడులు 57 శాతం తగ్గి రూ.288 కోట్లకు పరిమితమైనట్�
నేటి నుంచే అమలున్యూఢిల్లీ, జూన్ 14: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై మంగళవారం నుంచి హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే. నిజానికి ఈ నెల 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి రావాల్సి ఉండగా, కరోనా దృష్ట్యా 15 రోజులు వాయిదా వే�
ముంబై , జూన్ 14 :రేపటి నుంచి బంగారు ఆభరణాలు, వస్తువులపై హాల్మార్కింగ్ తప్పనిసరి. రేపటి నుంచి ఈ విధానం అమలు చేయనున్నది కేంద్రప్రభుత్వం. అంతకుముందు జూన్ 1 గడువు ఇవ్వగా, దీనినికరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో పదిహ�
తులంపై రూ.450 పెరుగుదల రూ.1,200 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ, జూన్ 11:గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దేశీయం�
సాధారణంగా కనిపించే కొన్ని వస్తువులు ఉన్నట్టుండి అమూల్యమైనవిగా మారిపోతాయి. దానికి సరైన ఉదాహరణ 1933 నాటి 20 డాలర్ల ‘డబుల్ ఈగల్’ అమెరికన్ గోల్డ్ కాయిన్. ఈ నాణేన్ని ముద్రించినప్పుడు దీని విలువ 20 డాలర్లు (�
డిసెంబర్కల్లా రూ.60 వేలకు బంగారం?!|
బంగారం అంటే భారతీయ వనితలకు ఎంతో ప్రీతి.. కరోనాతో గతేడాది ఆల్టైం రికార్డు ధర నెలకొల్పిన బంగారం ధరలు ఈ ...
రూ.400 తగ్గిన తులం ధర న్యూఢిల్లీ, జూన్ 4: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగొస్తున్నాయి. దేశరాజధ�
శంషాబాద్ ఎయిర్పోర్టులో 689 గ్రాముల పుత్తడి పట్టివేత శంషాబాద్, జూన్ 1: ప్యాంటుకు ప్రత్యేకంగా కుట్టించిన పాకెట్లో రూ.34 లక్షల విలువైన బంగారం గొలుసులు స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడు మంగళవారం శంషాబా�
Thief swallows gold: దొంగిలించిన బంగారం పోలీసులకు చిక్కకూడదు అనే తొందరలో ఓ దొంగ దాన్ని మింగేశాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టి ఆ బంగారం పోలీసుల చేతిల్లోకే వెళ్లింది.
న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల పెరుగుదలతో దేశీ మార్కెట్ లోనూ బంగారం, వెండి ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్ లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 49,121కు చేర
ముంబై, మే 28: బంగారం, కరెన్సీ ఆస్తులు పెరిగిన నేపథ్యంలో రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారకం నిల్వల విలువ మే 21తో ముగిసిన వారంలో 593 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది కొత్త రికార్డు. అంతక్రితంవారంకంటే వీటి విలువ 2.8 �