మామిడిపండు రంగు బంగారం. మామిడిపండు రుచి బంగారం. అదే మామిడి బంగారంతో రూపు దిద్దుకుంటే! చూపు తిప్పుకోలేం. పండ్లలో రారాజు ఆమ్రఫలం. ఆభరణాల్లోనూ మామిడిపిందెల హారాలకు అంతే ప్రాధాన్యం.మగువల మనసు దోచేస్తున్న ‘మ�
ముంబై ,మే 4: బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.600 పెరిగి రూ.47,300 దాటిన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్, ఇవాళ అతి స్వల్పంగా క్షీణించాయి. దీంతో రూ.47,300 దిగువకు వచ్చాయి. నిన్న రూ.2వేలకు పైగా పెరిగిన గోల్డ్ న�
దేశంలో మళ్లీ బంగారానికి డిమాండ్ జనవరి-మార్చిలో 140 టన్నులకు చేరిక ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ముంబై, ఏప్రిల్ 29: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 37 శాతం పెరి�
ఐదు రోజుల్లో రూ.1,500 తగ్గుదల న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 28: బంగారం ధరలు పడిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ పుత్తడి విలువ క్షీణించింది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.505 దిగి రూ.46,518కి చేరింది. అంత�
నాలుగో రోజు పతనమైనా.. వన్నె తగ్గని బంగారం|
వరుసగా నాలుగు రోజులుగా ధర తగ్గినా తులం బంగారం ధర మాత్రం రూ.47 వేల పై మార్క్ పైనే కొనసాగుతున్నది. అలాగే వెండి...
హైదరాబాద్ : కొవిడ్-19తో మరణించిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంల�
విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
తాష్కెంట్: ఆసియా వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత యువ లిఫ్టర్ జిల్లీ దాలబెహెర స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల 45కిలోల కేటగిరీలో బరిలోకి దిగిన దాలబెహెర అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకు�
బంగారం దిగుమతి పైపైకి|
కరోనా ప్రభావం ఉన్నా దేశంలోకి గతేడాది బంగారం దిగుమతులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం(2020-21)లో పసిడి దిగుమతులు 22.58 శాతం ....
బంగారం కొనేముందు..|
కరోనా మహమ్మారితో బంగారం ధర కొండెక్కిన నేపథ్యంలో భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పుడు ఆచితూచి స్పందించడం తప్పనిసరని......
దుబాయ్ స్మగ్లర్ వద్ద 381 గ్రాములు పట్టివేత శంషాబాద్, ఏప్రిల్ 14: సూట్కేసు లోపలి ఫ్రేంలో రూ.13.1 లక్షల విలువైన 381 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణాచేస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బ�
శంషాబాద్ విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 6ఇ -25 విమానంలో దుబాయ్
జూన్ 1 నుంచే అమలు చేస్తామన్న కేంద్రం గడువు పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ రూ.130 తగ్గిన తులం ధర, కిలో వెండి రూ.66,040 న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బంగారు ఆభరణాల స్వచ్ఛతను నిర్ధారించే హాల్మార్కింగ్ పద్ధత�