హైదరాబాద్: ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను డీసీపీ రక్షిత మూర్తి వెల్లడించారు. నగర శివార్లలోని ఇళ్లలో ఈ ముఠా గతకొంతకాలంగా చోరీలకు పాల్పడుత�
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య రూ.2వేల కోట్ల నగదు హుండీల ద్వారా
న్యూఢిల్లీ: పెండ్లిండ్లు.. శుభకార్యాల్లో బంగారం వాడకం తప్పనిసరి.. ప్రత్యేకించి పెండ్లిండ్లలో వధువు.. ఇతర మహిళల కోసం ఆభరణాలు, బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇకముందు సాదాసీదాగా బంగారం కొన�
చెన్నై : పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానావ్రయంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా గల్ఫ్కు వెళ్లే, గల్ఫ్ �
హైదరాబాద్ : బంగారంతో కూడిన బ్యాగ్ను పొగొట్టుకున్న మహిళకు పోలీసులు వెతికితెచ్చి తిరిగి అప్పగించారు. ఈ ఘటన నగరంలోని చాంద్రాయణగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాదత్నగర్కు చెందిన సబియా బేగం అనే మహిళ �
బంగారం ధర తగ్గుతున్నదెందుకు.. గత ఆగస్టులో అరవై వేల దాకా వచ్చినప్పుడు ఇక కొనగలమా? అనుకున్న వారే.. ఇప్పటికే పదివేలు తగ్గినప్పటికీ ఇంకా తగ్గినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. నిజానికి బంగారానికి మదుపు వన�
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తులకు ఓ అజ్ఞాత భక్తుడు రెండు కిలోల బంగారు కవచాన్ని కానుకగా సమర్పించినట్టు టీటీడీ అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 19 భాగాలుగా
చెన్నై: తమిళనాడులోని చెన్నై-సేలం జాతీయ రహదారి మార్గంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీల్లో 234 కిలోల బంగారం ఆభరణాలను జప్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతున్
తులం రూ.44,059, కిలో వెండి రూ.65,958 న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి దిగివచ్చాయి. ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.291 తగ్గి రూ.44,059కి చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.1,096 తగ్గి.. రూ.65,958 దిగ
ఫిబ్రవరిలో రూ.491 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ, మార్చి 11: గత నెల ఫిబ్రవరిలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోకి మదుపరులు రూ.491 కోట్ల పెట్టుబడులను తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశ�
ముంబై : మహారాష్ట్రలోని చిక్లి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రూ 1.3 కోట్ల విలువైన 216 పురాతన బంగారు నాణేలు లభ్యమయ్యాయి. 2357 గ్రాముల బరువున్న ఈ బంగారు నాణేలు 1720-1750 నాటి కాలానికి చెందినవని గుర్తించారు. పురావస్తు శాఖ అ�
రోమ్: మాటియో పెలిసోన్ ర్యాంకింగ్ సిరీస్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా అదరగొట్టాడు. పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో తుల్గా తుముర్ ఓచిర్ (మంగోలియా)ను చిత్తుచేసి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అ
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు అంటే మహిళలకు ఎంతో ఇష్టం.. ఇప్పుడు ఆభరణాలు, బంగారం కొనుగోలు చేయడానికి సరైన టైం అని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు �