శంషాబాద్లో రూ.47.63 లక్షల విలువైన కిలో బంగారం పట్టివేత శంషాబాద్, ఏప్రిల్ 1: బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. రూ.47.63 లక్షల విలువైన 1.026 కిలోల బంగారాన్ని సన్నటి రేకులుగా మార్చి.. ప్యాకింగ్ కవర్ల పొ
ఎయిర్పోర్టులో 2.5 కిలోలు పట్టివేత ఐదుగురు నిందితుల అరెస్టు శంషాబాద్, మార్చి 31: మిక్సీ గ్రైండర్ల మోటర్లలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బ�
‘పలుకే బంగారమాయె, పిలిచిన పలుకవేమి..’ అంటూ రాముడిని తలుచుకొని బాధపడతాడు భక్త రామదాసు. పలుకు బంగారమైందీ అంటే అత్యంత విలువైందిగా మారిపోయిందని! భారతీయులకు బంగారమంటే మోజు. ప్రత్యేకించి మహిళలు బంగారమంటే మురి
బంగారం | ఉవ్వెత్తున ఎగిసిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన పసిడి విలువ.. ఇప్పుడు పతనమవుతున్నది. మున్ముందు మరింతగా తగ్గే
పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం గుంజపడుగులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో దుండగులు చోరీకి తెగబడ్డారు. బుధవారం రాత్రి బ్యాంక్ వెనక కిటికీ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు.. లాకర్ల�
జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఒకే రోజు మూడు ఇండ్లల్లో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 60 తులాల బంగారం, కిలోకు పైగా వెండి, రూ.5.20 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని ప్రధ�
హైదరాబాద్: ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను డీసీపీ రక్షిత మూర్తి వెల్లడించారు. నగర శివార్లలోని ఇళ్లలో ఈ ముఠా గతకొంతకాలంగా చోరీలకు పాల్పడుత�
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య రూ.2వేల కోట్ల నగదు హుండీల ద్వారా
న్యూఢిల్లీ: పెండ్లిండ్లు.. శుభకార్యాల్లో బంగారం వాడకం తప్పనిసరి.. ప్రత్యేకించి పెండ్లిండ్లలో వధువు.. ఇతర మహిళల కోసం ఆభరణాలు, బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇకముందు సాదాసీదాగా బంగారం కొన�
చెన్నై : పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానావ్రయంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా గల్ఫ్కు వెళ్లే, గల్ఫ్ �
హైదరాబాద్ : బంగారంతో కూడిన బ్యాగ్ను పొగొట్టుకున్న మహిళకు పోలీసులు వెతికితెచ్చి తిరిగి అప్పగించారు. ఈ ఘటన నగరంలోని చాంద్రాయణగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాదత్నగర్కు చెందిన సబియా బేగం అనే మహిళ �