మళ్లీ పుంజుకుంటున్న పసిడి ధరలు త్వరలో రూ.50వేలను తాకే అవకాశాలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం రూ.57వేల పైనే? ఈ జనవరి-మార్చిలో దేశంలోకి 321 టన్నుల బంగారం దిగుమతి ఒక్క మార్చి నెలలోనే 160 టన్నులు రాక ఈ ఏడాదిలో ఇప్పటిదాక
ఈ ఏడాదీ కరోనా సెగఅమ్మకాలపై లాక్డౌన్ల ప్రభావం ముంబై, మే 11: వరుసగా రెండో ఏడాదీ అక్షయ తృతీయకు కరోనా సెగ తప్పట్లేదు. గతేడాది కొవిడ్-19 దెబ్బకు దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే.. ఈ ఏడాది మహమ�
బంగారం దుకాణం| నగరంలోని చందానగర్లో ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తారానగర్లో ఉన్న రెహన్ జ్యువెల్లర్స్లో శనివారం అర్థరాత్రి దుండగులు చోరీకి పా�
రూ.500 పెరిగిన తులం ధర కిలో వెండి రూ.1000 అధికం న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 7: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొన్నది. దీం�
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తుల బ్యాగ్లో రూ.1.28 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధిక�
మామిడిపండు రంగు బంగారం. మామిడిపండు రుచి బంగారం. అదే మామిడి బంగారంతో రూపు దిద్దుకుంటే! చూపు తిప్పుకోలేం. పండ్లలో రారాజు ఆమ్రఫలం. ఆభరణాల్లోనూ మామిడిపిందెల హారాలకు అంతే ప్రాధాన్యం.మగువల మనసు దోచేస్తున్న ‘మ�
ముంబై ,మే 4: బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.600 పెరిగి రూ.47,300 దాటిన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్, ఇవాళ అతి స్వల్పంగా క్షీణించాయి. దీంతో రూ.47,300 దిగువకు వచ్చాయి. నిన్న రూ.2వేలకు పైగా పెరిగిన గోల్డ్ న�
దేశంలో మళ్లీ బంగారానికి డిమాండ్ జనవరి-మార్చిలో 140 టన్నులకు చేరిక ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ముంబై, ఏప్రిల్ 29: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 37 శాతం పెరి�
ఐదు రోజుల్లో రూ.1,500 తగ్గుదల న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 28: బంగారం ధరలు పడిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ పుత్తడి విలువ క్షీణించింది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.505 దిగి రూ.46,518కి చేరింది. అంత�
నాలుగో రోజు పతనమైనా.. వన్నె తగ్గని బంగారం|
వరుసగా నాలుగు రోజులుగా ధర తగ్గినా తులం బంగారం ధర మాత్రం రూ.47 వేల పై మార్క్ పైనే కొనసాగుతున్నది. అలాగే వెండి...
హైదరాబాద్ : కొవిడ్-19తో మరణించిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంల�
విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.