న్యూఢిల్లీ : నలుగురు విదేశీయుల నుంచి రూ 42 కోట్ల విలువైన 85.5 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోల్టెన్ మెటల్ ఆపరేషన్లో భాగంగా చత్తార్
ఢాకా: భారత స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం ముద్దాడింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 146-145 తేడాతో హో యూహ్యున్(కొరియా)పై అద్భ�
గురుగ్రాం : అప్పుల బాధతో డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యక్తి తాను పనిచేసే సంస్ధలో బంగారాన్ని దొంగిలించి పట్టుబడకుండా ఉండేందుకు దాన్ని మింగిన ఘటన గురుగ్రాంలోని మనేసర్లో వెలుగుచూస�
టోక్యో: కిలో పుచ్చకాయకు ఎంత ధర ఉండొచ్చు. మహా అయితే వంద రూపాయలు. అయితే, 43 తులాల బంగారం లేదా రెండు, మూడెకరాల భూమిని అమ్మితేగానీ కొనలేని ఓ పండు ఉందంటే నమ్మగలరా? కానీ, నమ్మాల్సిందే. జపాన్లో ‘యుబారి’ అనే పుచ్చకాయ
రూ.1.91 కోట్ల విలువైన 3.98 కిలోల బంగారం స్వాధీనం హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రైలు మార్గాన బంగారం తరలిస్తున్న స్మగ్లర్ను విశాఖపట్నం రైల్వే రీజనల్ యూనిట్ అధికారులు గురువారం అరెస్టు చేశా రు. బంగ్లాద�
Island of gold | అది ఒక రహస్య ప్రదేశం.. పగడపు దీవి.. అక్కడికి వెళ్లడం అంత సులువు కాదు.. దారి పొడవునా ఎన్నో అవాంతరాలు.. అడుగడగునా అడ్డంకులు.. ఏ కొంచెం ఏమరపాటుగా ఉన్న ప్రాణానికే ప్రమాదం. ఓ రకంగా చెప్పాలంటే �
పరిగి నియోజకవర్గ ప్రజల తరఫున విరాళం ప్రకటన త్వరలో అందజేస్తామన్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్ 29: యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరి�
robbery | జూబ్లీహిల్స్లో దొంగలు బీభత్సం సృష్టించారు. జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 78లో ఉన్న ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. గురువారం రాత్రి కాంట్రాక్టర్ ఇంట్లోకి చొరబడిన