చెన్నై: తమిళనాడులోని చెన్నై-సేలం జాతీయ రహదారి మార్గంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీల్లో 234 కిలోల బంగారం ఆభరణాలను జప్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతున్
తులం రూ.44,059, కిలో వెండి రూ.65,958 న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి దిగివచ్చాయి. ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.291 తగ్గి రూ.44,059కి చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.1,096 తగ్గి.. రూ.65,958 దిగ
ఫిబ్రవరిలో రూ.491 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ, మార్చి 11: గత నెల ఫిబ్రవరిలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోకి మదుపరులు రూ.491 కోట్ల పెట్టుబడులను తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశ�
ముంబై : మహారాష్ట్రలోని చిక్లి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రూ 1.3 కోట్ల విలువైన 216 పురాతన బంగారు నాణేలు లభ్యమయ్యాయి. 2357 గ్రాముల బరువున్న ఈ బంగారు నాణేలు 1720-1750 నాటి కాలానికి చెందినవని గుర్తించారు. పురావస్తు శాఖ అ�
రోమ్: మాటియో పెలిసోన్ ర్యాంకింగ్ సిరీస్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా అదరగొట్టాడు. పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో తుల్గా తుముర్ ఓచిర్ (మంగోలియా)ను చిత్తుచేసి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అ
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు అంటే మహిళలకు ఎంతో ఇష్టం.. ఇప్పుడు ఆభరణాలు, బంగారం కొనుగోలు చేయడానికి సరైన టైం అని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు �
న్యూఢిల్లీ: అనారోగ్యంతో హాస్పిటలైజేషన్కు గురైనప్పుడు, ఇతర అత్యవసర సమయాల్లో డబ్బు సమస్యను ఎదుర్కొంటున్న వారికి ఉత్తమ పరిష్కార మార్గం బంగారం రుణాలు. బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకో�
న్యూఢిల్లీ: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం.. తమ దగ్గర డబ్బు ఉంటే.. ఆభరణాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతారు.. కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వారిలో భారీగానే మార్పులు తెచ్చింది. కర
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో మాయమైన బంగారం లభించింది. నిన్న తెల్లవారుజామున మల్యాలపల్లిలో రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద కారు బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప
కిలోపై రూ.1,200 పెరిగిన ధరన్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతోపాటు దేశీయంగా కొనుగోళ్ళు ఊపందుకోవడం ధరలు అధిక�
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరతలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1,867 గ్రామాల బంగారాన్ని ప�