సుప్రీం కోర్టు తీర్పు మేరకు మహారాష్ట్ర ప్రాంతంలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువకు ఎస్సారెస్పీలోకి నీటిని విడుదల చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రాజెక్టు గేట్లను పైకెత్తారు. శ్ర�
కరువు కాలంలో గోదావరి జలాలు పారుతాయని ఎప్పుడైనా అనుకున్నారా..? ఎక్కడో ఉన్న గోదారమ్మ మన చేగుంటకు వచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతున్నామంటే సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు నిదర్శనమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం
బునాదిగాని కాల్వలోకి కాళేశ్వరం గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. ఈ కాల్వ ద్వారా ఆయా మండలాలను గంగమ్మ ముద్దాడుతూ బీడువారిన భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేయనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటుకుంది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన సాగునీటికి భారీగా నిధులు కేటాయించే పరంపరను కొనసాగించింది.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేవు వద్ద గల హస్తల మడుగు నుంచి మంగళవారం గంగాజలాన్ని సేకరించారు. 22 కుటుంబాలకు చెందిన 171 మంది మెస్రం వంశీ యులు పాదయాత్రగా తరలిరాగా.. రెండు వందల మంది హాజరయ్య�
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు
గోదావరి నదిలో మిగులు జలాలే లేవని చెప్తూనే, మరోవైపు గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టడం ఏమిటని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు కావేరితో అనుసంధానం సరికాదన�
గోదావరి నది ఒడ్డున ఆలయ అర్చకులు, అధికారులు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక హారతిని కనులపండు వగా నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయం నుంచి శోభాయాత్రగా గోదావరి నిత్య హారతి ఘాట్కు వచ్చి నది ఒడ్డున అ
కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో మూడో రోజు శుక్రవారం ఘనంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయం నుంచి సాయంత్రం మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య వేద పండితుల