భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం శనివారం ఉదయానికి మరింత పెరిగే ప్రమాదం ఉందని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఎగువ నుంచి వరదనీరు పెద్ద ఎత్తున గోదావరిలోకి వస్తుండడంతో శుక్రవారం రాత్రి వరకు భద్�
Godavari | ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నది. రాత్రి 9 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో భద్రాద్రి కల�
Godavari | ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నద
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం కాస్తా.. శుక్రవారం ఉదయం నాటికి బలహీనపడిందని పేర్కొంది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర �
Heavy rains | రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ముఖద్వారమైన నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద వరద ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నది. ఎగువ మహారాష్ట్ర నుంచి 3
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.
గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పడుతున్న వర్షం తోడు కావడంతో నీటి ప్రవాహం పెరిగింది. బుధవారం మధ్యాహ్నం 43 అడుగులకు వరద చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాదక హెచ్చరి�
Godavari | గోదావరి నది మహోగ్ర రూపం దాలుస్తున్నది. భారీ వర్షాలకు పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 80 అడుగుల మేర ప్రవహిస్తున్నది.
Godavari | పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండడంతో భద్రాచలం వద్ద అధికారులు �
Godavari | కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది తగ్గుతూ వస్తున్నది. సోమవారం 9.30 మీటర్ల ఎత్తులో 5.11 లక్షల క్యూసెక్కులతో ప్రవహిస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ(అన్నారం) బరాజ్లో సోమవారం 32 గేట్�
వరద గోదావరి (Godavari River) శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ నెమ్మదించింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు 40.6 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 39.5 అడుగులకు తగ్గింది.
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వ