KCR | ఇది మునుపటి యెడ్డి తెలంగాణ కాదు.. లేచిన తెలంగాణ.. ఇది టైగర్ తెలంగాణ.. ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిళ్లు ఎత్తి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR | ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మ కాదు.. అవగాహన
తెలంగాణ రైతాంగం, ఉద్యమకారులు మరో జల సాధన ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా 2002 నాటి జలసాధన ఉద్యమ నేపథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నది.
మంచిర్యాల గోదావరి తీరం, సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ఆదేశించారు.
గోదావరిఖనిలోని గోదావరి నదిలో శనివారం చేపల వేటకు వెళ్లిన యువకులకు 15కిలోల బొత్స చేప చిక్కింది. ప్రస్తుతం గోదావరిలో నీటిశాతం తగ్గడంతో హనుమాన్నగర్కు చెందిన కొందరు యువకులు అర్ధరాత్రి గోదావరి బ్రిడ్జి వద�
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గోదావరి తీరంలో �
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామం.. నూటొక్క ఆలయాలకు ప్రసిద్ధి. పక్కనే పరమ పావనమైన గోదావరి ప్రవహిస్తూ ఉత్తర మలుపు తిరగడంతో గ్రామానికి విశిష్టత ఏర్పడింది. రామాయణం రచించిన మహర్షి వాల్మీకి ఈ ప్ర�
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సెక్టార్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా అధికార
CM KCR | ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంటకుండా మింగుదామనా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
CM KCR | ధర్మపురిలో గోదావరి ఉన్నది కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహించుకున్నామని కేసీ�