భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు దాటితే రెండ
Godavari | రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో
భద్రాచలం వద్ద గోదావరి నదిపై 1965, జూలై 13న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వారధి శనివారం 60వ పడిలోకి అడుగుపెట్టింది. ఆనాడు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రా�
కొత్త నీటితో త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకున్నది. ఎగువన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో సోమవారం మధ్యాహ్నం రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ప్రవహించింది.
స్వరాష్ట్ర ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రసుత్త మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమైంది. అపర భగీరథుడిగా ఆయన అంకురార్పణ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టు ట్రయల్ రన్�
మంచిర్యాలలో ఇసుక మాఫి యా విజృంభిస్తున్నది. రాత్రికిరాత్రే గోదావరి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించి వారికి అనుకూలమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటున్నారు. 3 రోజుల వ్యవధిలోనే వందలాది ట్రాక్టర్ల ఇ�
రెంజల్ మండలం కందకుర్తి సమీపంలోని గోదావరిలో ఆదివారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆరుద్ర పర్వదినం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరికి చేరుకున్నారు.
KCR | గోబెల్స్ అనేటోడు బతికి ఉంటే పాప వాడు సిగ్గుతో చనిపోతుండే.. అంత గోబెల్స్ ప్రచారం చేస్తది బీజేపీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ట్రాష్, గ్యాస్ తప్ప.. మోదీ చేసిందేమీ లేదు..
కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చ
నీటితో నిత్యం కళకళలాడే గోదావరి ఎడారిని తలపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నిత్యం జలకళను సంతరించుకోగా.. ప్రస్తుతం నీరు లేక బోసిపోయి దర్శనమిస్తోంది. గోదావరిలో ఎక్కడో ఉన్న పాయలో ఉన్న నీటికి మోటర్లు ప�
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి పాఠశాలలకు ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు ఎన్నికలు కూడా ఉండటంతో రైళ్లలో సీట్లన్నీ 2 నెలల ముందే రిజర్వ్ అయిపోయాయి.
రెండు రోజుల క్రితం గోదావరి నదిలో పుణ్యస్నానాల కోసం వచ్చి ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందిన ఘటన మరువకముందే మరో యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వనదేవతల జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రదాయరీతిలో గద్దెల వద్ద కోయ పూజారులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు.