జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరాలయంలో (Kaleshwaram) గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి త్రివేణి సంగమం.. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిష
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తయినా గోదావరి, కృష్ణా నదీజలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం ఏమిటని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం�
Godavari | జగిత్యాల జిల్లాలో(Jagithyala Dist) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లి గోదావరి( Godavari) నదిలో ముగ్గురు యువకులు గల్లంతవగా(Youths drowned) ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. మంగళవారం సాయం త్రం 5.15 గంటలకు ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
Godavari | ములుగు జిల్లా (Mulugu) రామన్నగూడెం పుష్కర్ ఘాట్(Ramannagudem Pushkar Ghat) వద్ద గోదావరి(Godavari) నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్
Bhadrachalam | ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 42.2 అడుగుల వద్ద వరద ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
Constable committed suicide | చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకున్న ఓ కానిస్టేబుల్(Constable) గోదావరిలో దూకి ఆత్మహత్యకు(committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శుక్రవారం చోటు చేసు
Heavy rains | ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam)వద్ద గోదావరి(Godavari) నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 39 అడుగులకు నీటిమట్టం చేరింది.
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు(SRSP) వరద ఉధృతి(Huge Flood) కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి భారీగా గోదావరి ప్రవాహం వస్తుండడంతో ఇన్ ఫ్లో కంటే ఔట్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో 41 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Heavy rains | తెలంగాణ- మహారాష్ట్ర(Maharashtra) సరిహద్దు గుండా గోదావరి ((Godavari) )ఉగ్రరూపంలో ప్రవహిస్తుండటంతో అంతరాష్ట్ర రహదారిని పోలీసులు మూసివేశారు. తెలంగాణ వైపు భారీకేడ్లు అడ్డం పెట్టి రాకపోకలను రెంజల్ పోలీసులు నియంత్రిస
Heavy rains | నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి(Kandakurti త్రివేణి సంగమం వద్ద గోదావరికి(Godavari) వదర(Flod) పోటెత్తుతోంది. మహారాష్ట్రలో అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం తెలంగాణ వైపునకు కొనసాగుతోంది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (SRSP) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఎత్త�
Madigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్కు (Madigadda barrage) గోదావరి నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.