Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ బరాజ్కు(Medigadda barrage) గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరదలు తగ్గాయి. బుధవారం బరాజ్కు ఇన్�
Harish Rao | సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ క్రెడిట్ కాదని గుండెల మీద చేయి వేసుకోని చెప్పమనండి అని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. సీతారామ ప్రాజెక్టు న
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 30 వేల ఉద్యోగాల కథ ఎట్ట ఉన్నదో.. సీతారామ ప్రాజెక్టు కథ కూడా అట్లనే ఉందని హ�
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు(Medigadda barrage) వరద(Reduced flood) తగ్గుతోంది. గురువారం 3,30,830 క్యూసె క్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత
కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పంటలకు అందించాల్సిన సాగునీరు వృథాగా గోదావరి పాలవుతుండగా మరో వైపు ఆయకట్టు పంటలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న వరద ప్రవాహం.. మధ్యాహ్నం 2 గంటలకు మూడు అడుగులు తగ్గి 50 అడుగులకు చేరుకుంది. సాయంత్రానికి మరో అడుగు తగ్గి 49 అడుగుల వద్ద కొనసాగుతుం�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. శనివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 53.80 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఉదయం 5.2 అడుగులకు తగ్�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -2లో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్హౌస్లో అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్ల
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహ
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన �
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణలో వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆయా ప్రాజె
రెండు రోజులుగా ఉప్పొంగి ప్రవహించిన గోదావరి మంగళవారం ఒక్కసారిగా శాంతించింది. ఎగువన భారీ వర్షాలు కురవడం, ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కావడం వంటి కారణాలతో భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోట�
Jagadish Reddy | హామీ అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నీ