KTR | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి.. మల్లన్నసాగర్ను నింపి, కూడవెల్లి వాగు ద్వారా మన బీళ్లకు మళ్లుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నె�
CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ తన భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉందని, రైతులకు మళ్లీ కష్టాలు తీసుకొస్తదని కేసీఆ�
CM KCR | బతుకమ్మ చీరలను కాలుస్తున్న నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుల పాలైన నేతన్నల కన్నీళ్లు తుడిచే గొప్ప పథకం అది అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల�
CM KCR | సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాసిన రాతలను చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలు అని బాధపడ్డామని కేసీఆర్ గుర్�
ప్రపంచంలో తెలంగాణదే అతిపెద్ద అస్తిత్వ యుద్ధం. ఇందులో పాటగాళ్లది ముందు వరుస. దిక్కులు పిక్కటిల్లంగ గొంతు చించుకున్నరు. ఆకలి పేగులను మీటి, కమ్మని పాటగ మలిచి.. జన చేతనాన్ని జమచేసిండ్రు.
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లిన ఓ ముగ్గురు యువకులు నీట మునిగారు.
Papikondalu | గోదావరి పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్�
Lakshmi Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని లక్ష్మీ బరాజ్కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 3,72,165 క్యూసెక్కుల నీరు వచ్చి�
పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ ఏడాది నమోదైన గోదావరి ప్రవాహాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి తెలంగాణ మరోసారి లేఖ రాసింది.
అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా గోదావరిపై అక్రమంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Godavari | భద్రాచలం వద్ద గోదావరి నదిలో ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 52.2 అడుగులు ఉన్నది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం రెండో ప్రమాద �
Bhadrachalam | భద్రాచలం వద్ద గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటలు గడిచినా 53 అడుగులకు పైగానే ప్రవాహం. ఎగువ నుంచి పరుగులు పెడుతూ వస్తున్న వరదతో గోదావరి వద్ద శుక్రవారం రా�
ఎగువన వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం 13.29 మీటర్లకు చేరింది.
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమే�