ఫర్టిలైజర్సిటీ, జనవరి 20: గోదావరిఖనిలోని గోదావరి నదిలో శనివారం చేపల వేటకు వెళ్లిన యువకులకు 15కిలోల బొత్స చేప చిక్కింది.
ప్రస్తుతం గోదావరిలో నీటిశాతం తగ్గడంతో హనుమాన్నగర్కు చెందిన కొందరు యువకులు అర్ధరాత్రి గోదావరి బ్రిడ్జి వద్ద నదిలో గాలం వేశారు. పెద్ద చేప చిక్కడంతో ఆనందపడ్డారు.