చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం..తూం కుంట మున్సిపాలిటీ పరిధిలోని నల్లకుంట చెరువు నీటిలో డబుల్ బెడ్ రూం పక్కన ఏర్పడిన
Thatikunta Reservoir | జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతవ్వడం గ్రామంలో కలకలం రేగింది.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తు లు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మండలంలోని తాజ్పూర్లో మంగళవారం చోటు చేసుకుంది. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చేపల వేటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాయనర్సు అనే వ్యక్తి ఆ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధి అనంతోగు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం వద్ద శుక్రవారం చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు.
Manjeera River | చేపల వేట కోసం స్నేహితులతో కలిసి వెళ్ళిన యువకుడు మంజీర నదిలో గల్లంతైన సంఘటన మండల పరిధిలోని ముద్దావూర్ బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట కొనసాగుతున్నది. శ్రీశైలం డ్యాంకు అతి సమీపంలో.. టీజీజెన్కోకు సంబంధించిన నిషేధిత స్థలంలో వేట జోరందుకున్నది. మెట్ల ద్వారా నదిలోకి ప్రవేశించి ఆంధ్రా, తెలంగాణ మత్స్యకారులు యథే�
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చిట్యాల రెడ్డి (70) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం.. రెడ్డి వృత్తిరీత్యా చేపలు పడుతూ జీవనం కోనసా�
Vikarabad | చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది.
ప్రసిద్ధిగాంచిన పాలేరు జలాశయంలో రొయ్యలు, చేపల కోసం మత్స్యకారులు ప్రస్తుతం పరిగేరుకుంటున్నారు. ఇన్నాళ్లూ చేపలు, రొయ్యలతో కళకళలాడిన జలాశయం.. నేడు వెలవెలబోతోంది. నాడు విదేశాలకు ఎగుమతి చేసిన మొదటి రకం మంచిన
తల్పునూర్ గ్రామానికి చెందిన ఎల్కాల బాలరాజు(59) శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని తన కుమారుడికి చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాలేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్ల�
వరంగల్ జిల్లాలోని రాయపర్తి (Rayaparthi) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు నీటిలో మునిగి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.