AP Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరో 48 గంటల్లో వర్షాలు పడుతాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Fox Sagar pond | చేపల వేట(Fishing) ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. స్నేహితుల చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఫాక్స్ సాగర్ చెరువులో(Fox Sagar pond) చోటు చేసుక�
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొచ్చర వాగులో(Pochera river) చేపల వేటకు వెళ్లి(Fishing) ముగ్గురు యువకుల గల్లంతవగా(Youths Drowned) ఒకరి మృతదేహాం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు, స్థానిక జాలరులు గాలింపు చర్యల�
Srisailam reservoir | ఏపీ మత్స్యశాఖ అధికారులు చేపల వేటపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయ పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Shark Bites Man’s Leg | ఒక వ్యక్తి చేపలు పట్టేందుకు నదిలోకి దిగాడు. అయితే ఆ నదిలో ఉన్న షార్క్ ఆ వ్యక్తి కాలు కొరికింది. (Shark Bites Man’s Leg) కాలు తెగిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మత్స్యకారులు వలతో ఆ షార్క్ను పట్టి చం�
Medak | మెదక్(Medak) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు( fishing) వెళ్లి ఇద్దరు మృత్యువాత(Died) పడిన సంఘటన జిల్లాలోని మనోహరాబాద్ మండలం పర్కిబండలో చోటు చేసుకుంది.
మఠంపల్లి మండలంలోని యాతవాకిళ్లలో గల వేములూరి రిజర్వాయర్లో బుధవారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా పెద్ద పెద్ద పాలేత చేపలు వలకు చిక్కాయి. కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం చెరువ�
గోదావరిఖనిలోని గోదావరి నదిలో శనివారం చేపల వేటకు వెళ్లిన యువకులకు 15కిలోల బొత్స చేప చిక్కింది. ప్రస్తుతం గోదావరిలో నీటిశాతం తగ్గడంతో హనుమాన్నగర్కు చెందిన కొందరు యువకులు అర్ధరాత్రి గోదావరి బ్రిడ్జి వద�
మార్కెట్లో గుర్తింపు పొందేందుకు కొన్ని దినపత్రికలు గోరంత సమస్యను కొండంతగా చూపుతున్నాయి. నచ్చని వారు, వ్యవస్థలపై బురద జల్లుతూ.. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలు, సమాజాన్ని భయాందోళనకు గురిచేస్�