నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట కొనసాగుతున్నది. శ్రీశైలం డ్యాంకు అతి సమీపంలో.. టీజీజెన్కోకు సంబంధించిన నిషేధిత స్థలంలో వేట జోరందుకున్నది. మెట్ల ద్వారా నదిలోకి ప్రవేశించి ఆంధ్రా, తెలంగాణ మత్స్యకారులు యథే�
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చిట్యాల రెడ్డి (70) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం.. రెడ్డి వృత్తిరీత్యా చేపలు పడుతూ జీవనం కోనసా�
Vikarabad | చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది.
ప్రసిద్ధిగాంచిన పాలేరు జలాశయంలో రొయ్యలు, చేపల కోసం మత్స్యకారులు ప్రస్తుతం పరిగేరుకుంటున్నారు. ఇన్నాళ్లూ చేపలు, రొయ్యలతో కళకళలాడిన జలాశయం.. నేడు వెలవెలబోతోంది. నాడు విదేశాలకు ఎగుమతి చేసిన మొదటి రకం మంచిన
తల్పునూర్ గ్రామానికి చెందిన ఎల్కాల బాలరాజు(59) శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని తన కుమారుడికి చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాలేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్ల�
వరంగల్ జిల్లాలోని రాయపర్తి (Rayaparthi) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు నీటిలో మునిగి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
AP Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరో 48 గంటల్లో వర్షాలు పడుతాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Fox Sagar pond | చేపల వేట(Fishing) ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. స్నేహితుల చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఫాక్స్ సాగర్ చెరువులో(Fox Sagar pond) చోటు చేసుక�
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొచ్చర వాగులో(Pochera river) చేపల వేటకు వెళ్లి(Fishing) ముగ్గురు యువకుల గల్లంతవగా(Youths Drowned) ఒకరి మృతదేహాం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు, స్థానిక జాలరులు గాలింపు చర్యల�
Srisailam reservoir | ఏపీ మత్స్యశాఖ అధికారులు చేపల వేటపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయ పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.