జాలర్లు| ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు.
సముద్రంలో చేపల వేట ప్రతిరోజూ ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వదు. రోజంతా వేట కొనసాగినా ఓసారి నిరాశతో వెనుతిరగాల్సి రావొచ్చు. మరోరోజూ అనుకోని విధంగా ఆశించిన దానికంటే ఎక్కువే దక్కొచ్చు. ఈ విధంగానే ఓ యు
కూసుమంచి : ఖమ్మం జిల్లాలోనే అతి పెద్దచెరువు పాలేరులో ఈ ఏడాది చేపలు, రోయ్యల వేటకు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి మత్స్యకారులు రిజర్వాయర్లోకి దిగనున్నారు. అధికారికంగా 1,350 మంది మత్స్యకారులు, అనధికారికంగా మ
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ �
విద్యార్థులు మృతి | సరదాగా చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది.
సిద్దిపేట : జిల్లాలోని తోగుట మండలంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి చనిపోయాడు. చేపల వేటకు వెళ్లిన గ్రామానికి చెందిన గుమ్ముల కనకయ్�
క్రైం న్యూస్ | చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
కొల్లామ్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ కేరళలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఈ ఉదయం కొల్లామ్లో మత్స్యకారులతో రాహుల్గాం�