సాగునీరు రావడంతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి పెరిగిందని, రంగనాయకసాగర్, అనంతగిరి రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్
విద్యుత్ ఉచ్చులు పెట్టి చేపలు పడితే చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఇటీవల విద్యుత్తో చేపలవేట సాగించి ఒకరి మృతికి కారణమైన వ్యక్తులను సోమవారం అరెస్టుచేసి రిమ�
కృష్ణానదిలో ఆంధ్రా జాలర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిషేధిత వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ మండలం మల్లేశ్వరం, మంచాలకట్ట వద్ద యథేచ్ఛగా జరుగుతున్నది. నది ఒడ్డున తాత్కాలిక గుడిసెలు వేసు�
మెదక్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివ
చేపలు పట్టడానికి మూసీనదికి వెళ్లిన ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ టి.అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జియాగూడ స
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామాల్లో చెరువులు ఉన్నా చేప పిల్లలు పంపిణీ చేసేవారు కాదు. దీంతో వారికి జీవనోపాధి లేకుండా పోయింది. వ్యాపారం కూ�
చేపల చెరువుల్లోనూ కాలానుగుణంగా వివిధ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే, దిగుబడి బాగుంటుంది. చెరువు నీటిలో పెరిగే మొక్కలు, ప్లవకాల వల్ల చెరువు వాతావరణం మారుతూ ఉంటుంది. చెరువు నీటితోపాటు అడుగు భాగంలో పో�
Fisherman gets iphones | అదృష్టం ఉంటే ఏదో ఒక రూపంలో తలుపు తడుతూనే ఉంటుంది. కొందరి అదృష్టం ఎలా ఉంటుందంటే.. ఒక్కసారిగా కోటీశ్వరులైపోతారు. తాజాగా ఒక మత్స్యకారుడికి అదృష్టదేవత పలకరించింది. రోజులాగే సముద్రంలోకి �
Swarnamukhi river | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.
Vikarabad | వికారాబాద్ జిల్లాలోని బోంరాస్పేటలో విషాదం చోటుచేసుకుంది. బోంరాస్పేట మండలంలోని కొత్తూరులో చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి నీటమునిగి
Crime news | పల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలోని శౌకత్పల్లి వడ్డెర కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
తలకొండపల్లి : ప్రభుత్వం ప్రతి చెరువులో చేప పిల్లలు వదులుతున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని దేవునిపడకల్, గట్టుఇప్పలపల్లి, వెంకట్రావ్పేట, తలకొండపల్లి గ్రామాల్లోని చెరువులో చే�