అచ్చంపేట గ్రామానికి చెందిన బెస్త శ్రీనివాస్ రోజూ మాదిరిగానే నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపలను వేటాడుతుండగా వలకు 15కిలోల భారీ చేప చిక్కింది.
చేపను ఇంటికి తీసుకురాగా.. స్థానికులు ఆసక్తిగా తిలకించి, సెల్ఫీలు దిగారు. చేపను రోజూ మాదిరిగానే వ్యాపారికి విక్రయంచనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.
-నిజాంసాగర్, డిసెంబర్ 27