నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీ చేప లభ్యమైంది. మండలంలోని హసన్పల్లి గ్రామానికి చెందిన మత్స్యకార్మికుడు గూల లక్ష్మణ్ శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లగా వలకు భారీ చేప చిక్కింది.
Huge fish | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు గూల రాములు రోజు మాదిరిగానే బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపల వేట కొనసాగిస్తుండగా 25 కిలోల చేప
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలోని ఎస్సారెస్పీ కాల్వలో ఆదివారం ఓ రైతుకు భారీ చేప దొరికింది. రైతు తన పొలానికి వెళ్తున్న క్రమంలో ఎస్సారెస్పీ