Bhadrachalam | భద్రాచలం రాములోరి దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి గల్లంతై.. ఐదుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను నిన్ననే గుర్తించగా.. ఇద్దరి మృతదేహాలను ఇవ�
గోదావరి పుష్కరాలపై అధ్యయనం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకునేందుకు క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటుచేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
హోలీ వేడుకల్లో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగిన ఇద్దరు మిత్రులు గల్లంతయ్యారు. ఈ ఘటన మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. మ�
Babli Project | ఏటా వేసవికాలంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు బాబ్లీ గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మార్చి 1వ తేదీన గేట్లు ఎత్తాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున �
తెలంగాణ, ఆంధ్ర మధ్య జరిపించిన పెండ్లి సజావుగా సాగకపోతే విడాకులు తీసుకోవచ్చన్న వెసులుబాటు కూడా ఇచ్చాడు నెహ్రూ. కానీ, జరిగిందేమిటి? ఆ గయ్యాళి మొగుడు నుంచి విడాకులు తీసుకోవటానికి ఆ అమాయకురాలికి 57 ఏండ్ల 7 నెల�
జలవివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఈ నెల 30న తొలిసారి భేటీ కానున్నది. ఈ మేరకు కమిటీ మెంబర్ సెక్రటరీ, సీడబ్ల్యూపీ సీఈ రాకేశ్కుమార్ తాజాగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు లేఖలు రాశారు. న�
ప్రతిసారీ సభలో కృష్ణా, గోదావరిపైనే చర్చిస్తారా? అని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కారు సభా సంప్రదాయాలను ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. శనివారం శాసనసభలో పా�
పాలమూరు ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా బేసిన్ల నీళ్ల వాటాపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీ
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొం�
జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న, ఆచరణకు నోచుకోని పలు సాగునీటి ప్రాజెక్టులను ‘జలయజ్ఞం’ పేరిట పూర్తి చేస్తామన్నారు. తన ఐదున్నరేం�
కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి, ఇప్పుడు గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Harish Rao | సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ బీజేపీ కేంద్రం బక్వాస్ మాటలు మాట్లాడుతుందని హరీశ్రావు విమర్శించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఏపీకి రూ.100 కోట్లను మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని తెలి�