జలవివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఈ నెల 30న తొలిసారి భేటీ కానున్నది. ఈ మేరకు కమిటీ మెంబర్ సెక్రటరీ, సీడబ్ల్యూపీ సీఈ రాకేశ్కుమార్ తాజాగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు లేఖలు రాశారు. న�
ప్రతిసారీ సభలో కృష్ణా, గోదావరిపైనే చర్చిస్తారా? అని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కారు సభా సంప్రదాయాలను ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. శనివారం శాసనసభలో పా�
పాలమూరు ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా బేసిన్ల నీళ్ల వాటాపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీ
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొం�
జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న, ఆచరణకు నోచుకోని పలు సాగునీటి ప్రాజెక్టులను ‘జలయజ్ఞం’ పేరిట పూర్తి చేస్తామన్నారు. తన ఐదున్నరేం�
కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి, ఇప్పుడు గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Harish Rao | సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ బీజేపీ కేంద్రం బక్వాస్ మాటలు మాట్లాడుతుందని హరీశ్రావు విమర్శించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఏపీకి రూ.100 కోట్లను మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని తెలి�
తెలంగాణ, ఆంధ్రలోని ఒకే తరహా సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఒక వర్గం మీడియా ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం, సదరు మీడియాలో వెలువడే కథనాలు, వాటి ఉద్దేశం గురించి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి.
Harish Rao | దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి బతికుంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు విని సిగ్గుతో తల దించుకునే వాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచ�
Harish Rao | మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు.. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింది అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.