కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక గుడి కాదని, మేడిగడ్డ బ్యారేజీ రెండు పిల్లర్లు కాదని.. కాళేశ్వరం అంటే ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు అని, తెలంగాణను సస్యశ్యామలం చేసే జీవధార అని బీఆర్ఎస్ ప్రతినిధులు బృందం అభిర�
తుంగతుర్తి నియోజక వర్గంలో రైతులు పూర్తిగా గోదావరి జలాలపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈ క్రమంలో 2018 నుంచి క్రమం తప్పకుండా గోదావరి జలాలు అందేవి. దీంతో రైతులు బంజరు భూములను సైతం సాగు భూ ములుగా మార్చుకున్నా�
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం వరకు ఉప్పొంగిన ప్రాణహిత శనివారం శాంతించింది. మేడిగడ్డ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్
Puvvada Ajay Kumar : గోదావరి వరద నివారణలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని ప్రజలు గమనించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పిలుపునిచ్చారు.
గోదావరి వరదల నేపధ్యంలో బూర్గంపహాడ్ మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. ముందుగా సారపాకలోని బసప్పక్యాంప్, భాస్కర్నగర్ ఎస్టీ కాలనీ, పాత సారపాక ప్రాంతాలతో పాట�
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి 53 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చర
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు సీడబ్ల్యూసీ (CWC) కాళేశ్వరం స్టేషన్ వద్ద గోదావరి నీటిమట్టం 11
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపా టు, రాష్ట్రంలోనూ మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గురువారం గోదావరి, కృష్ణమ్మలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల కు వరద వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టుకు 1.31 లక్షల క్య�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ 9వ విడుతలో భాగంగా ‘గోదారమ్మకు పచ్చలహారం’ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని ధర్మాబాద్ గోదావరి మంజీరా నదు�
గోదావరి , కృష్ణానదిలోకి వృధాగా పోతున్నా జలాలను కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోయాలని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి గొంగిడి సునీతా మహేందర్రెడ్డి , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూర�