గోదావరి , కృష్ణానదిలోకి వృధాగా పోతున్నా జలాలను కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోయాలని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి గొంగిడి సునీతా మహేందర్రెడ్డి , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూర�
మహారాష్ట్రలోని ఎగువ గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ గేట్లను సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి), మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తివేశారు.
తెలంగాణ నీటి హక్కులను పొరు గు రాష్టాలకు తాకట్టు పెట్టొద్దని, తుంగభద్రపై కర్ణాటక నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చ
హైదరాబాద్లో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే కు టుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఆనందం గా కొడుకు అక్షర శ్రీకార పూజ చేయిద్దామని కుటుంబంతో కలిసి వచ్చిన కుటుంబానికి వి షాదమే మిగిలింది. ఒకే కుటుంబానికి
గోదావరి నదిలో ఈతకు వెళ్లిన మామ, అల్లుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలోపురానికి చెందిన వార్డు సభ్యుడు బొమ్మరాజు నరేశ్ (30), రొయ్యూరుకు చెందిన ఇతడి సోదరి కుమారుడు జిట్ట విష్�
గోదావరిఖని సమీపంలోని గోదావరినదిలో ఇసుక తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా తోడేస్తున్నాయి. భారీగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. స్థానిక అవసరాలకు ఇసుక తీసుకునే వెసలుబాటును అక్రమ�
Bhadrachalam | భద్రాచలం రాములోరి దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి గల్లంతై.. ఐదుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను నిన్ననే గుర్తించగా.. ఇద్దరి మృతదేహాలను ఇవ�
గోదావరి పుష్కరాలపై అధ్యయనం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకునేందుకు క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటుచేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
హోలీ వేడుకల్లో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగిన ఇద్దరు మిత్రులు గల్లంతయ్యారు. ఈ ఘటన మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. మ�
Babli Project | ఏటా వేసవికాలంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు బాబ్లీ గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మార్చి 1వ తేదీన గేట్లు ఎత్తాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున �
తెలంగాణ, ఆంధ్ర మధ్య జరిపించిన పెండ్లి సజావుగా సాగకపోతే విడాకులు తీసుకోవచ్చన్న వెసులుబాటు కూడా ఇచ్చాడు నెహ్రూ. కానీ, జరిగిందేమిటి? ఆ గయ్యాళి మొగుడు నుంచి విడాకులు తీసుకోవటానికి ఆ అమాయకురాలికి 57 ఏండ్ల 7 నెల�