ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకప్పటి పోలీసుల్లా కాకుండా ఇప్పటి పోలీసుల్లో సేవాభావం పెరిగిపోతున్నది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు అపస్నహస్తం అందించేందుకు ఎల్�
కేసీఆర్ పాలనలో నిండుకుండలా మారిన గోదావరి నదిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణను ఎడారిగా మార్చేందుకే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర
ఏపీ ప్రభుత్వం గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును అక్రమంగా కడుతూ తెలంగాణకు రావాల్సిన నీటిని దోచుకుపోయేందుకు కుట్రలు పన్నుతోందని దీన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక�
ఆంధ్ర పాలకుల కథ; తెలంగాణ వ్యథ-5 తెలివి కొద్దిగా కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా 39 ఏండ్లు (1914-1952) ఉద్యమం చేసినప్పుడు తమ రాష్ట్రం మీద ప్రేమతో దాని భౌగోళిక స్వరూపం, వనరులు, వ్యవసాయం, విద్య, వైద్యం మొదలైనవి రాష్ట్ర ఏర్పాట
ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డున ఓ బండరాయిపై శనివారం సేదతీరుతున్నట్లు గా భక్తులకు మొసలి ప్రత్యక్షమైంది. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో నదికి స్నానానికి వస్�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. శనివారం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.4 అడుగులకు చేరింది.
రాష్ర్టానికి ప్రధాన నీటి వనరులైన గోదావరి, కృష్ణా రివర్ బేసిన్లలో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతీ ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే, జూలై చివరివారం లేదా ఆగస్టులో కృష్ణమ్మ ఉరకలెత్తేది