ఏపీ ప్రభుత్వం గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును అక్రమంగా కడుతూ తెలంగాణకు రావాల్సిన నీటిని దోచుకుపోయేందుకు కుట్రలు పన్నుతోందని దీన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక�
ఆంధ్ర పాలకుల కథ; తెలంగాణ వ్యథ-5 తెలివి కొద్దిగా కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా 39 ఏండ్లు (1914-1952) ఉద్యమం చేసినప్పుడు తమ రాష్ట్రం మీద ప్రేమతో దాని భౌగోళిక స్వరూపం, వనరులు, వ్యవసాయం, విద్య, వైద్యం మొదలైనవి రాష్ట్ర ఏర్పాట
ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డున ఓ బండరాయిపై శనివారం సేదతీరుతున్నట్లు గా భక్తులకు మొసలి ప్రత్యక్షమైంది. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో నదికి స్నానానికి వస్�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. శనివారం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.4 అడుగులకు చేరింది.
రాష్ర్టానికి ప్రధాన నీటి వనరులైన గోదావరి, కృష్ణా రివర్ బేసిన్లలో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతీ ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే, జూలై చివరివారం లేదా ఆగస్టులో కృష్ణమ్మ ఉరకలెత్తేది
బనకచర్ల ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని, గోదావరిలో తెలంగాణ వాటను వదులుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి అన్నారు. ధర్మపురి నియోజవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్�
వరద జలాల పేరిట గోదావరిని కొల్లగొట్టేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల కమిటీని తెరపైకి తెచ్చారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే, ఆయన అ�
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు.
Sand quarry | చెన్నూర్ పట్టణ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పట్టణ సమీపంలోని గోదావరిలో ఇసుక క్వారీ ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు.
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సాగునీటి పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి ప�