జైపూర్ మండలం ఇందారం గోదావరిబ్రిడ్జివద్ద వినాయక నిమజ్ఞనానికి ఏర్పాట్లు చేయగా, ఆదివారం రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఇక్కడ రామగుం డం మున్సిపాలిటీ, సింగరేణి సంస్థ అన్ని రకాల ఏర్పాట్లు చేసి
గోదావరిఖనిలోని గోదావరి నదిలో శనివారం చేపల వేటకు వెళ్లిన యువకులకు 15కిలోల బొత్స చేప చిక్కింది. ప్రస్తుతం గోదావరిలో నీటిశాతం తగ్గడంతో హనుమాన్నగర్కు చెందిన కొందరు యువకులు అర్ధరాత్రి గోదావరి బ్రిడ్జి వద�
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం శనివారం ఉదయానికి మరింత పెరిగే ప్రమాదం ఉందని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఎగువ నుంచి వరదనీరు పెద్ద ఎత్తున గోదావరిలోకి వస్తుండడంతో శుక్రవారం రాత్రి వరకు భద్�