Heavy rains | రాష్ట్ర వ్యాప్తంగా రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్ట్ల్లోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. కాగా, జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి క్ర�
Godavari River | భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు వేస్తున్నది. భారీ వర్షాలతో నదిలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరగా.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Heavy rains | గోదావరి నది వరదల కారణంగా హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా మీదుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం భూపాలపట్నం కు వెళ్లే 163 జాతీయ రహదారి పై టేకులగూడెం గ్రామశివారులో రహదారి పైకి గోదావరి వరద చేరడంతో రెండు రాష్ట్రా�
Heavy Rains | రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ
Bhadrachalam | ఖమ్మం జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో నీటిమట్టం
SRSP | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద మొదలైంది. గోదావరి పరివాహక ప్రాంతంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు 27,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీనికి తోడుగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంల�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో జీవం పోసుకున్న గోదావరి నదిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం గోదా
ఎడారిగా మారుతుందనుకున్న కరువు నేల సూర్యాపేట (Suryapet) జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చ�
Telangana Decade Celebrations | మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. 9 ఏండ్లలోనే తెలంగాణ జలమాగాణం అయ్యింది. కారణం.. సీఎం కేసీఆర్ కార్యదక్ష�
ప్రపంచంలోని అందమైన నగరాలు అనేకం నదుల ఒడ్డునే కొలువుదీరాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్... సెయిన్ నది ఒడ్డున ప్యారిస్... రెడ్ రివర్ ఒడ్డున వియత్నాం. మన చారిత్రక హైదరాబాద్కూ అలాంటి ప్రకృతి వరం ఉంది.నగరం మధ�
గోదావరి బేసిన్ అవసరాలు తీరిన తర్వాత, ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల జలాలకు ఎలాంటి నష్టం లేకుండా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకుపోవాలని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది.