Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు
గోదావరి నదిలో మిగులు జలాలే లేవని చెప్తూనే, మరోవైపు గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టడం ఏమిటని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు కావేరితో అనుసంధానం సరికాదన�
గోదావరి నది ఒడ్డున ఆలయ అర్చకులు, అధికారులు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక హారతిని కనులపండు వగా నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయం నుంచి శోభాయాత్రగా గోదావరి నిత్య హారతి ఘాట్కు వచ్చి నది ఒడ్డున అ
కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో మూడో రోజు శుక్రవారం ఘనంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయం నుంచి సాయంత్రం మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య వేద పండితుల
గోండులు, తోటీలు, పర్దాన్లు, కోలములు ఈ పండుగను ఎక్కువగా జరుపుకొంటారు. ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ పండగ సందర్భంగా జరిపే దండారి పండగలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన అమ్మమ్మ పద్మ
River Linking | గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల అధికారులు నేడు భేటీ అవనున్నారు. జాతీయ జలాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా ఈ సమావేశం జరుగనుంది.
Bhadrachalam | ఉగ్ర గోదావరి శాంతించింది. భద్రాచలం వద్ద నదీ ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఎగువన భారీ వర్షాలతో వదర పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం 12.35 మీటర్ల ఎత్తులో 10.09లక్షల క్యూసెక్కుల వరకు పారుతున్నట్లు అధికారులు తెలిపారు
Godavari | గోదావరి నదికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. భద్రచాలం వద్ద గంటగంటకు క్రమంగా నీ�