గోండులు, తోటీలు, పర్దాన్లు, కోలములు ఈ పండుగను ఎక్కువగా జరుపుకొంటారు. ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ పండగ సందర్భంగా జరిపే దండారి పండగలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన అమ్మమ్మ పద్మ
River Linking | గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల అధికారులు నేడు భేటీ అవనున్నారు. జాతీయ జలాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా ఈ సమావేశం జరుగనుంది.
Bhadrachalam | ఉగ్ర గోదావరి శాంతించింది. భద్రాచలం వద్ద నదీ ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఎగువన భారీ వర్షాలతో వదర పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం 12.35 మీటర్ల ఎత్తులో 10.09లక్షల క్యూసెక్కుల వరకు పారుతున్నట్లు అధికారులు తెలిపారు
Godavari | గోదావరి నదికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. భద్రచాలం వద్ద గంటగంటకు క్రమంగా నీ�
Bhadrachalam | ఎగువన భారీ వర్షాలతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు అధికమవుతున్నది. సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులకు
CM KCR | ఎగువన భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని
Bhadrachalam | భద్రాచలంలో గోదావరి ఉధృతి తగ్గింది. ఎగువనుంచి ప్రవాహం నెమ్మదించడంతో భద్రాచలం వద్ద వరద గోదావరి శాంతించింది. మూడు రోజుల క్రితం 53 అడుగులు దాటి ప్రమాదకరంగా
ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమేణా తగ్గుముఖం పడుతున్నది. బుధవారం రాత్రి 11 గంటలకు 54.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింది. గురువారం ఉదయం 6 గంటలకు 53.50 అడుగులకు చేరుకుని అప్పటి నుంచ
Godavari | భద్రాచలం వద్ద గోదావరి (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 5 గంటలకు 54.3 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు
Bhadrachalam | గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఉదయం నుంచి క్రమేణా పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు 52.40 అడుగులకు చేరుకున్నది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సహ�