Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వదర ఉధృతి కొనసాగుతున్నది. గోదారి నీటిమట్టం 71.20 అడుగులకు చేరింది. ప్రస్తతం గోదావరిలోకి 24.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది.
ఉత్తర తెలంగాణలో కురిసిన ఊహకు అందని వానలతో అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా మెదిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పకడ్బందీగా వ్యవహరించారు. వాతావరణ శాఖ త�
Bhadrachalam | భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స�
గోదావరి, కృష్ణా నదుల నుంచి 45 రోజుల్లో సుమారు 600 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. సాధారణంగా జూలై ఒకటో తేదీ నుంచి నీటి సంవత్సరంగా పరిగణిస్తుంటారు. గోదావరి నదికి ధవళేశ్వరం చివరి ఆనకట్ట కాగా, కృష్ణానదికి విజయవాడలో�
మంచిర్యాల : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ పేపథ్యంలో చెన్నూరు బైపాస్ రోడ్ (అర్జునగుట్ట రోడ్డు) వద్ద గోదావరి నది ఉధృతిని ప్రభుత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సు�
Bhadrachalam | గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించా�
Manthani | గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్వాటర్ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తన్నది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు
జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జిల్లాలోని ధర్మపురి పట్టణం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. దీంతో గోదావరి పరివాక ప్రాంతాల్ల�
జగిత్యాల : భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగా, వర్షాలు, వరదలను లెక్క చేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన �
Bhadrachalam | ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు చేరింది.
నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. ముఖ్యంగా శ్రీర�
ఖమ్మం : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాద స్థాయికి చేరుకున్న గొదావరి ఉధృతి మంగళవారం కొంత మేర తగ్గింది. సీఎం కేసీఅర్ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే బస
ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో సోమవారం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు చేరిన నీటిమట్టం.. సోమవారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు చేరింది. దీంతో జిల్లా జిల్లా కలెక్�