అతడొక విదేశీయుడు.. కట్టింది ఒక ఆనకట్ట.. దాంతో సాగులోకి వచ్చిన విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు.. ఇది జరిగి 170 ఏండ్లవుతున్నది. కానీ, ఇప్పటికీ ఆయనను..నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహామతిఃస్మరామ్యాంగ్లేయ దేశీయం కాటన�
ధర్మపురి : శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం కావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హరిహర క్షేత్రమైన ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చారు. గోదావారి నదిలో పవిత్ర స్నానాలు ఆ
మెండొర : నిజామాబాద్ జిల్లా మెండొర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల నుంచి సోమవారం గోదావరిలోకి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 5100 క్యూసెక�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు
కృష్ణా నదీ | ఈ నెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు | గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కో ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరుగనుంది. అయితే, దీనికంటే ముందుగా
భద్రాచలం | భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో
లక్ష్మీ బరాజ్ | జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్లో 24 గేట్లను ఎత్తివేసినట్లు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు మంగళవారం తెలిపారు.
ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆనంద్ వచ్చిన రెండేళ్ల తర్వాత గ
కేటీఆర్ | తెలంగాణ వస్తే ఏమొస్తది? అని ప్రశ్నించిన వారికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధీటైన సమాధానం ఇచ్చారు. నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ నేడు