కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తెలంగాణలోనే రెండో అతిపెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్నసాగర్ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర జల చ�
మల్లన్నసాగర్ నిర్మించి, గోదారి జలాలతో కొమురెల్లి మల్లన్నకు పాదాభిషేకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మొక్కు తీర్చుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆయన పు�
దేశాన్ని మాతృభూమిగా భావించడం మన సంప్రదాయం. దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్న నదులు కూడా మాతృమూర్తులే. అందుకే నదులను స్త్రీ రూపాలుగా, తల్లులుగా భావిస్తాం. గంగ, గోదావరి, నర్మద, కావేరి ఇలా అనేక నదులు మన దేశంలో ప�
Godavari | గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది.
న్యూఢిల్లీ : ఈ నెల 18న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ కానుంది. ఈ భేటీలో గోదావరి – కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించను�
తెలంగాణకు తీవ్ర అన్యాయం దానిని వెంటనే రద్దు చేయాలి రాజకీయ నేతలంతా ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమావేశంలో వక్తలు హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా రివర్ �
అతడొక విదేశీయుడు.. కట్టింది ఒక ఆనకట్ట.. దాంతో సాగులోకి వచ్చిన విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు.. ఇది జరిగి 170 ఏండ్లవుతున్నది. కానీ, ఇప్పటికీ ఆయనను..నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహామతిఃస్మరామ్యాంగ్లేయ దేశీయం కాటన�
ధర్మపురి : శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం కావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హరిహర క్షేత్రమైన ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చారు. గోదావారి నదిలో పవిత్ర స్నానాలు ఆ
మెండొర : నిజామాబాద్ జిల్లా మెండొర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల నుంచి సోమవారం గోదావరిలోకి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 5100 క్యూసెక�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు
కృష్ణా నదీ | ఈ నెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు | గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కో ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరుగనుంది. అయితే, దీనికంటే ముందుగా
భద్రాచలం | భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో