Godavari | రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వానలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో గంటగంటకు వరద ప్రవాహం పెరిగిపోతున్నది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట�
రెంజల్ : నిజామాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి నదిలో సైతం వరద భారీగా పోటెత్తుతున్నది. భారీ వరదలతో రెంజల్ మండలం కందకుర్తి వద్ద పురాతన శివాలయం దాదాపు నీటమునిగ
ఎస్సారెస్పీకి ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వరదగేట్లను శుక్రవారం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో గేట్ల ఎత్తివేత ప్రక్రియ �
ధర్మపురి, జగిత్యాల పట్టణాలను మరింత అభివృద్ధి చేయనున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో రెండు పట్టణాల సుందరీకరణ ప్రతిపాదిత డిజైన్ల�
ఏడాది పొడవునా నీటి ప్రవాహం కలిగిన నదులను జీవనదులు అంటారు. ఇవి వర్షాకాలంలో వర్షపు నీటిని, తర్వాతి కాలాల్లో పర్వత శిఖరాల్లో మంచు కరిగిన నీటి ప్రవాహం కలిగి ఉంటాయి. హిమాలయ నదులైన...
కాళేశ్వర గంగ తరలివస్తున్నది. మెట్టను తడిపేందుకు పరవళ్లు తొక్కుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్కు ఆదివారం గోదావరి జలాలు చేరుకొన్నాయి. మల్లన్న సాగర్ �
నిజామాబాద్ : మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువ తెలంగాణకు మహారాష్ట్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాల అధికారులు నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతి సంవత్సరం మార్చి ఒకటో తారీఖ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తెలంగాణలోనే రెండో అతిపెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్నసాగర్ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర జల చ�
మల్లన్నసాగర్ నిర్మించి, గోదారి జలాలతో కొమురెల్లి మల్లన్నకు పాదాభిషేకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మొక్కు తీర్చుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆయన పు�
దేశాన్ని మాతృభూమిగా భావించడం మన సంప్రదాయం. దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్న నదులు కూడా మాతృమూర్తులే. అందుకే నదులను స్త్రీ రూపాలుగా, తల్లులుగా భావిస్తాం. గంగ, గోదావరి, నర్మద, కావేరి ఇలా అనేక నదులు మన దేశంలో ప�
Godavari | గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది.
న్యూఢిల్లీ : ఈ నెల 18న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ కానుంది. ఈ భేటీలో గోదావరి – కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించను�
తెలంగాణకు తీవ్ర అన్యాయం దానిని వెంటనే రద్దు చేయాలి రాజకీయ నేతలంతా ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమావేశంలో వక్తలు హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా రివర్ �