Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు
47 అడుగులకు చేరుకున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేడు 55 అడుగులకు చేరే అవకాశం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఖమ్మం, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కాళేశ్వరం: భద్రాచలం వద్ద గో�
ములుగు : ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని బిల్ట్ ఫ్యాక్టరీ ఇంటెక్ వెల్ వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 1: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం శ్రీశైలం జలాశయానికి 1,04,961 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 215 టీఎ
జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం చెన్నై కి చెందిన జై ప్రియ అన
గువన మహారాష్ట్ర, కర్నాటకతోపాటు రాష్ట్రంలోనూ కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం 86 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో �
గోదావరి నదీ ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతోంది. వాజేడు మండలంలోని పేరూరు, వాజేడు, పూసూరు, ఎడ్జర్లపల్లి మీదుగా ప్రవహిస్తున్న నది ఒక్కోరోజు ఒకలా ఉంటుంది
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండంతో గోదావరిలో క్రమంగా వరద అధికమవుతున్నది.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గోదారి నీటిమట్టం ప్రస్తుతం 47.9 అడుగులకు చేరగా, 11,39,230 క్యూసెక్కులుగా ప్రవాహం ఉన్నది.
భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు 55.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 3వ ప్రమాద హెచ్చరికకు దిగువన 49 అడుగులకు చేరింది. వరద ప్రవాహం క్రమేణా తగ్గ�