గోదావరి జలాల సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అ�
ముందుచూపుతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్దేనని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాము ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసమే పని చేశామని స్పష్టం చేశారు. �
‘అపర భగీరథుడు.. కేసీఆర్'కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అన్నపురెడ్డిపల్లి మండల రైతు లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్లు తమ పంట పొలాలకు చేరడం పట్ల భద్రాద్రి జిల్�
పాలకుర్తి నియోజకవర్గంలో వరి పొలాలు రైతుల కళ్ల ముందే ఎండిపోతుండడం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తట్టుకొలేకపోయారు. పొలాలు బీటలుగా వారుతుంటే చలించిపోయారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రై
ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొండపాక మండలంలో యాసంగి పంటలు ఎండిపోతున్నయని, ప్రభుత్వం వెంటనే తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలను పంపింగ్ చేసి సాగునీరు అందించాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
జిల్లాలోని మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాలకు బిక్కేరు వాగు జీవనాధారం. ఈ ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. ఈ మూడు మండలాల్లోని గ్రామాల గుండా వెళ్తున్న బిక్కేరు వాగులోనే వందలాది మంది రైతులు ఇసుకలో �
కరువు సీమలో గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎండిపోయిన వాగులు నిండుగా పారుతున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడు కండ్ల ముందర సాక్షాత్కరిస్తున్నాయి. అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై కాంగ్రెస్ పన్�
సాగు కోసం నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మోతె, చివ్వెంల, నడిగూడెం, మునగాల మండలాల్లో ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు జిల్లాకు అందుతున్నాయి. తాజాగా ఆత్మకూరు(ఎం)లోని వీర్ల చెరువుకు నీళ్లు రావడంతో
నిండు అసెంబ్లీలో శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అబద్ధాలు పలికారు. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా గత 10 ఏండ్ల కాలంలో చుక్క నీరు రాలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలకు దిగారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇటీవల భగీరథ అధికారులు పైప్లైన్ పనులు పూర