హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపుపై సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాలని వాటర్బోర్డు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని తరలించేందుకు డిసెంబర్ 1 వరకు టెండర్ ప�
సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చానని, ఈ ప్రాంతాన్ని తన శక్తిమేర అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలోని మారెడ్డి చెరువు(డ్యాం)లోకి గోదావరి జలాలను సంబంధిత శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా విడుదల చేయడంతో అధికంగా నీరు చేరి నాగపురి గ్రామానికి చెందిన 25 మంది రైతుల
తపాస్పల్లి రిజర్వాయర్ పరిధిలోని ప్రతిపాదిత ఆయకట్టు పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చెరువులను గోదావరి జలాలతో నింపిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి ఆలేరుకు గోదావరి జలాలను శనివారం విడుదల చేయడంపై చేర్యాల ప్రాంత రైతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. చేర్యాల ప్రాం తంలోని చేర్యాల,
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్ పంపింగ్ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్�
సమైక్యరాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి తట్టెడు మట్టికూడా నాటి ప్రభుత్వాలు ఎత్తలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత రైతుల ఆత్మహత్యల నివారణకు సాగునీటి అవసరాలు తీర్చడం ఒక్కటే మార్గమ ని కేసీ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఒకనాటి కరువు ప్రాంతం తిరుమలగిరి.. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో జవసత్వాలు నింపుకొని సస్యశ్యామలైంది. నీటి చెమ్మ లేనిచోట పరవళ్లు తొక్కిన గోదావరి జలాలు అన్నదాత ఇంట సిరుల పం�
దేవాదుల ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను తరలించి ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్లోకి శనివా రం గోదావరి జలాలను విడుదల చేశారు. ఈనెల 22న చేర్యాల పట్టణంలో రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్�
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్లో 10 రోజులుగా కొనసాగిన గోదావరి జలాల ఎత్తిపోతలు సోమవారంతో నిలిచిపోయా యి. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేయడంతో ఆగస్�
మల్లన్నసాగర్ ప్రాజెక్టులో 9.75 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని మల్లన్నసాగర్ డీఈఈ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆరు రోజుల పాటు తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి నాలుగు పంపుల ద్వారా పంపింగ్ జరుగుతుంద
‘గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. జలాలను ఎత్తిపోసేందుకు మోటార్లు, పం పులు ఉన్నాయి...పంపింగ్ చేసిన నీటి కోసం రిజర్వాయర్లు, నీళ్లు పారించేందుకు కాల్వలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు గోదావరి నీటిని సముద�
సీతారామ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందిస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప�