సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి పరవళ్లు మొదలయ్యాయి. గురువారం తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి అధికారులు నాలుగు పంపులను ఆన్చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు.
సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్లోకి శ్రీ రాజరాజేశ్వర(మిడ్మానేరు) రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను సోమవారం నుంచి ఎత్తిపోస్తున్నారు. రెండు పంపు ల ద్వారా జలాలను ఎత�
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు డెడ్స్టోరేజీకి చేరాయి. ఈ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గతేడాది తరహా
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పంటల సాగు కోసం గోదావరి జలాలను అందించే సీతారామ ప్రాజెక్టు కాలువల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమల�
సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం అశ్వారావుపేట, దుమ్మపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన పంప్హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చ�
ఎత్తిపోతల ద్వారా నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి అత్యవసర పంపింగ్తో నగరానికి రోజూ 168 ఎంజీడీలను తరలించనున్నారు. ఈ మేరకు ఏడ�
గోదావరి జలాలను ఎత్తిపోసి నగరానికి నీరందించేందుకు జలమండలి సిద్ధమైంది. శనివారం నుంచి ఎల్లంపల్లి నుంచి ఐదు పంపుల ద్వారా జలాలను ఎత్తిపోసి నగరానికి 168 ఎంజీడీల మేర నీటిని అందించనున్నారు.
నగర దాహార్తిని తీర్చడంలో ముఖ్యభూమిక పోషించే ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారడంతో జలమండలి అప్రమత్తమైంది. ఎల్లంపల్లి రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వలు 4.5 టీఎంసీల మేర ఉండగా, డేడ్
మండలంలోని వేచరేణి శివారు ఎల్లదాస్నగర్లో తాగు నీటిని అందించే 10వేల లీటర్ల నీటి ట్యాంకు నుంచి నిత్యం మిషన్ భగీరథ జలాలు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదు.కొన్ని గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి తండ్లాడుత�
ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తామని, రైతుల సాగు భూములకు నీరందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నగరానికి కృష్ణ, గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రజల దాహార్తిని తీర్చామని, అవుటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్ట్, మెట్రోరైల్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తీసుకువచ్చారని ముఖ్యమ�
నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవనాధారమైన గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమ
ఎగువన ఎత్తిపోసుకోలేం. దిగువన గోదావరి జలాలను వాడుకోలేం. ఇదీ గోదావరి- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను కడితే తెలంగాణకు వాటిల్లే తొలి ప్రమాదం.
“ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కష్టాలు బాధలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని, కలెక్టర్గా పనిచేసినప్పుడు ప్రజల మధ్యలో తిరిగి వారి సమస్యలను పరిష్కరించా. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునందుకొని