తెలంగాణ రాక ముందు చొప్పదండి పరిస్థితి దారుణంగా ఉండేది. సాగునీటి వసతి లేక దశాబ్దాల పాటు కరువుతో తండ్లాడింది. ఎక్కడ చూసినా భూములు బీళ్లుగా దర్శనమిచ్చేవి. తాగునీటికీ ఇబ్బంది ఉండేది.
ఓటు కూడా యుద్ధంలో భాగంగా చూసి మరీ ఓటెయ్యాలి. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి. ఎట్లున్న తెలంగాణ? ఎట్లయిన తెలంగాణ?ఎట్లుండాల్సిన తెలంగాణ? అన్నదానిపై బరాబర్ చర్చించాలి.
గోదావరి జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం 1956 సెక్షన్-3 కింద కేంద్ర జల్శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
పాలేరు ఆయకట్టు కింద వేసిన పంటలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నెల 6న తీసుకున్న నిర్ణయంతో రిజర్వాయర్కు బయ్యన్న వాగు ద్వారా కృష్ణా జలాలు మళ్లించాలని నిర్ణయించారు.
కృష్ణా బేసిన్లో ఈసారి సరైన వర్షాలు లేవు. దీంతో తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఈ సారి మాత్రమే మొదటి పంటలకు నీరు ఇవ్వలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాగర్ జలాలు ఇవ్వడానికి అవ
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను నీటితో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజ�
గోదావరి జలాల్లో ఏపీకి 518 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయని, ఆ నీటి హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేసింది.
సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల గ్రామాలకు గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. గురువారం గౌరవెల్లి రిజర్వాయర్లోకి గోదావరి �
Gutta Sukhender Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా కృష్ణా, గోదావరి జలాలను రైతు చెంతకు తీసుకువచ్చారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) పేర్కొన్నారు.
కరువు నేలను తడిపి తమ బతుకులను పచ్చగ చేసిన కాళేశ్వర గంగకు సూర్యాపేట జిల్లా జనం నీరాజనం పట్టింది. గోదావరి జలాలు తెచ్చి కన్నీటి చారలను తుడిపిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ముక్తకంఠంతో జేజేలు పలికిం�
బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చేందుకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు గలగల పారుతూ దుబ్బాక గడ్డను ముద్దాడాయి. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్ మల్లన్నసాగర్ పంపుహౌస్ నుంచి 12వ ప్యాక�
కరువు కాలంలో గోదావరి జలాలు పారుతాయని ఎప్పుడైనా అనుకున్నారా..? ఎక్కడో ఉన్న గోదారమ్మ మన చేగుంటకు వచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతున్నామంటే సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు నిదర్శనమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: తీవ్ర కరువు ప్రాంతంగా పేరొందిన ధూళిమిట్ట నడిగడ్డను గోదావరి జలాలు ముద్దాడాయి. ఆదివారం రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ధూళిమిట్ట మండల కేంద్రానికి గోదావరి జల�
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగు నీటి కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వేములవాడ గుడిచెరువుకు నీటిని ఎత�
జంగంపల్లి ఓటీ-2 వద్ద నీటిని వదిలిన విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదగిరిగుట్ట రూరల్, మార్చి 21: యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ వేడుకల్లో భాగంగా మహాయాగం అంకురార్పణ పూజా కార్యక్రమానికి గోదావరి జలాల�