సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల గ్రామాలకు గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. గురువారం గౌరవెల్లి రిజర్వాయర్లోకి గోదావరి �
Gutta Sukhender Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా కృష్ణా, గోదావరి జలాలను రైతు చెంతకు తీసుకువచ్చారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) పేర్కొన్నారు.
కరువు నేలను తడిపి తమ బతుకులను పచ్చగ చేసిన కాళేశ్వర గంగకు సూర్యాపేట జిల్లా జనం నీరాజనం పట్టింది. గోదావరి జలాలు తెచ్చి కన్నీటి చారలను తుడిపిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ముక్తకంఠంతో జేజేలు పలికిం�
బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చేందుకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు గలగల పారుతూ దుబ్బాక గడ్డను ముద్దాడాయి. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్ మల్లన్నసాగర్ పంపుహౌస్ నుంచి 12వ ప్యాక�
కరువు కాలంలో గోదావరి జలాలు పారుతాయని ఎప్పుడైనా అనుకున్నారా..? ఎక్కడో ఉన్న గోదారమ్మ మన చేగుంటకు వచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతున్నామంటే సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు నిదర్శనమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: తీవ్ర కరువు ప్రాంతంగా పేరొందిన ధూళిమిట్ట నడిగడ్డను గోదావరి జలాలు ముద్దాడాయి. ఆదివారం రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ధూళిమిట్ట మండల కేంద్రానికి గోదావరి జల�
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగు నీటి కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వేములవాడ గుడిచెరువుకు నీటిని ఎత�
జంగంపల్లి ఓటీ-2 వద్ద నీటిని వదిలిన విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదగిరిగుట్ట రూరల్, మార్చి 21: యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ వేడుకల్లో భాగంగా మహాయాగం అంకురార్పణ పూజా కార్యక్రమానికి గోదావరి జలాల�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానిక
వంటేరు ప్రతాప్ రెడ్డి | కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలకు
నిజాంసాగర్కు గోదావరి నీళ్లు చారిత్రక ఘట్టం నిజామాబాద్ జిల్లా తలరాత మారబోతున్నది భువి నుంచి దివికి నీటిని తెచ్చిన భగీరథుడు కేసీఆర్ రోహిణిలో నార్లు పోసుకొనే పరిస్థితి మళ్లీ వచ్చింది అసెంబ్లీ స్పీకర�
కృష్ణా బేసిన్కు చేరిన గోదావరి జలాలు రామప్ప నుంచి పాకాల సరస్సులోకి పరవళ్లు అడ్డంకులను అధిగమించిన అనుసంధాన ప్రాజెక్టులు నర్సంపేట ప్రజల వందేండ్ల కల సాకారం వరంగల్ రూరల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సాగున