తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర
ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.80 వేల కోట్లతో గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తొలుత పోలవరం డ్యామ్ నుంచి కుడి కాలువ ద్వారా ప్రకాశం �
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు ఇస్తున్నది. అదే శాస్త్రీయత. కానీ బనకచర్ల విషయంలో మాత్రం చంద్రబాబు సూత్రీకరిస్తున్న వృథాజలాల ఆధారంగా కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 200 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు తరలించి, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా �
Godavari | ఆరు దశాబ్దాల పాటు తెలంగాణకు కృష్ణాజలాల్లో దుర్మార్గపు చిక్కుముళ్లు వేసిన కుతంత్రం.. ఇప్పుడు గోదావరి జలాలను శాశ్వతంగా దూరం చేసేందుకు గూడు పుఠాణీ చేస్తున్నది. కాళేశ్వరం పథకంలో భాగమైన మేడిగడ్డ బరాజ్�
సాగునీటిరంగ నిపుణులు, ఉమ్మడి పాలనలో నదీజలాల దోపిడీని ఎండగట్టి తెలంగాణ ప్రజల హృదయాల్లో జల విజ్ఞాన నిధిగా నిలిచిపోయిన విద్యాసాగర్రావు సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొ
గోదావరి జలాల మళ్లింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 ముందు తెలంగాణ అధికారులు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం గోదావరి నుంచి పెన్నా బేసిన్కు భ�
గోదారి తీర ప్రాంత మత్స్యకారుల జీవితం ఆగమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపం వారికి శాపంగా మారింది. ఏడాదిన్నర కిందటి వరకు పుష్కలమైన జలాలతో కళకళలాడిన గోదావరిని ఎండబెట్టడంతో చేపల వృత్తిదారుల బతుకు ఎడార�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని అడ్డంకులను అధిగమించి దేవాదుల ఫేజ్-3 పనులు పూర్తి చేసేందుకు రూ.1,450కోట్ల నిధులు కేటాయించి పనులు చేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా
‘తలాపునే పారుతుంది గోదారి... మన బతుకులు ఎడారి’ అని ఉద్యమ సమయంలో గోదావరి నది గురించి ప్రతి ఒక్కరం గుర్తుచేసుకునే వాళ్లమని, కేసీఆర్ తన పాలనలో గోదావరి నదిని సస్యశ్యామలం చేసి జీవనదిలా మార్చారని, నేడు కాంగ్రె
గోదావరి పరీవాహక రైతులు సాగునీరు లేక అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గోదావరి కన్నీటి �
Godavari waters | నీళ్లు రాకపోతే మాకు చావే శరణ్యమని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్, ధర్మారం గ్రామాల రైతులు సోమవారం మండలంలోని బొమ్మకూర్ పంపుహౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చిన్నకోడూరుకు వచ్చిన గోదావరి జలాలను చూసి కాంగ్రెసోళ్లు కండ్లు తెరవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండలం రంగనాయక సాగ�