కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్ష కారణంగా ఈ ఏడాదీ ఎస్సారెస్పీ ఆయకట్టు పడావు పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని దుస్థితి మళ్లీ దాపురించింది. ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకు సాగునీరు దిక్కులేకుండా
తెలంగాణ గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తరలించుకుపోయే యత్నాలను బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ఏపీతో ఎడతెగని పోరాటం కొనసాగిస్తున్నది.
బనకచర్ల ప్రాజెక్టును కట్టి, తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండటం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగా
తెలంగాణకు కష్టకాలం దాపురించింది. ప్రాణాలర్పించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయిందో, లేదో మళ్లీ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు, బంగారు
బతుకుపోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీ
చినుక రాలక.. సర్కారు కాల్వలు నింపక.. వానకాలంలోనూ పొలాలు బీటలు వారుతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీళ్లుతో కొందరు నారు పోయగా, అక్కడక్కడా వరి, పత్తి పంటలు వేశారు.
సాగుకు నీళ్లియ్యకపోతే మధ్యమానేరును ముట్టడిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ వైపు కాలం కాకపోవడం.. మరో వైపు ఎత్తిపోతలు ప్రారంభించకపోవడంతో వేలాది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా దిగువకు వెళ్తుండ�
Godavari | బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో వరద జలాల్లేవని, ఆ కాన్సెప్ట్ అనేది లేదని కేంద్ర జల్శక్తిశాఖ మాజీ సలహాదారు, రివర్ లింకింగ్ ప్రాజెక్టుల టాస్క్ఫోర్స్ కమిటీ మాజీ చైర్మన్ వెదిరె శ�
Chandrababu | గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అదే తొండి వాదన వినిపిస్తున్నారు. ఒకవైపు, తెలంగాణ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే.. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి
హైదరాబాద్ మహా నగరానికి అందుతున్న కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణకుగాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు (జీవో ఆర్టీలు) ఇవి. రెండు మంచినీటి పథకాల్లో �
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తొలుత భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు తీసుకెళ్తుండడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గు�
ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా అది నిజమవుతుందనే చంద్రబాబు భ్రమ ఇప్పటిది కాదు! నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ను తానే నిర్మించానంటూ నేటికీ ఆయన డాబును ప్రదర్శిస్తూనే ఉంటాడు.