‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే రంగనాయకసాగర్కు గోదావరి జలాలు ఎలా వచ్చాయి? ఎకడో ఒకచోట ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిందని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గ్లోబల్ ప్రచారాలకు ప
గోదావరి-కావేరి నదుల అనుసంధాన (జీసీఆర్ఎల్) ప్రాజెక్టుపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలతో ఆరోసారి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన
గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచబోతున్నారని, అందుకు నిదర్శనం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ చేసిన వ్యాఖ్యలేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ
ప్రజలందరికీ సంక్షేమంతోపాటు సామాజిక న్యాయం చేస్తామని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పారదర్శకంగా కులగణన నిర్వహించి, బ�
కాళేశ్వరం కూలిందన్న వారి అసత్య ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ బాహుబలి మోటర్లు జలగర్జన చేశాయి. నీళ్లను ఎత్తిపోశాయి. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాలను తరలించాయి.
బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకీ తెరలేపిన ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ సర్కారు అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆరోపించారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసి �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్ష కారణంగా ఈ ఏడాదీ ఎస్సారెస్పీ ఆయకట్టు పడావు పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని దుస్థితి మళ్లీ దాపురించింది. ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకు సాగునీరు దిక్కులేకుండా
తెలంగాణ గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తరలించుకుపోయే యత్నాలను బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ఏపీతో ఎడతెగని పోరాటం కొనసాగిస్తున్నది.
బనకచర్ల ప్రాజెక్టును కట్టి, తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండటం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగా
తెలంగాణకు కష్టకాలం దాపురించింది. ప్రాణాలర్పించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయిందో, లేదో మళ్లీ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు, బంగారు
బతుకుపోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీ