గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమా�
వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతం నుంచి వరద రాకపోవడంతో ఎడారిలా మారుతున్న ఎస్సారెస్పీకి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలతో జీవం పోసింది. ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించి రైతులను ఆదుకున్నది.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసమర్థ పాలనతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణ, గోదావరి జలాల దోపిడీ కుట్రకు తెరలేపాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ధ్వజమెత్తారు. కాచిగూడలోని ఓ హోటల్�
య్యారం చెరువు కాలువల శాశ్వత మర్మతు పనులు వెంటనే చేపట్టాలని, బయ్యారం చెరువుకు గోదావరి జలాల నీళ్లు ఇవ్వాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) నిడమోక్రసీ, సీపీఎం,సీపీఐ, సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో బయ్యారం
గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అవినీతి కుట్రలు చేస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీపై రాష్ట్ర ప్రజలు, రైతాంగం చైతన్యం కావాలని నర్సంపే�
Godavari | గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు రూ.80వేల కోట్లతో చేపట్టనున్న గోదావరి-బనకచర్ల(జీబీ) లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా కదలకపోవడం పై నీటిపారుదలరంగ నిపుణుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతు�
ఏపీ జలదోపిడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.
తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర
ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.80 వేల కోట్లతో గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తొలుత పోలవరం డ్యామ్ నుంచి కుడి కాలువ ద్వారా ప్రకాశం �
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు ఇస్తున్నది. అదే శాస్త్రీయత. కానీ బనకచర్ల విషయంలో మాత్రం చంద్రబాబు సూత్రీకరిస్తున్న వృథాజలాల ఆధారంగా కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 200 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు తరలించి, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా �
Godavari | ఆరు దశాబ్దాల పాటు తెలంగాణకు కృష్ణాజలాల్లో దుర్మార్గపు చిక్కుముళ్లు వేసిన కుతంత్రం.. ఇప్పుడు గోదావరి జలాలను శాశ్వతంగా దూరం చేసేందుకు గూడు పుఠాణీ చేస్తున్నది. కాళేశ్వరం పథకంలో భాగమైన మేడిగడ్డ బరాజ్�
సాగునీటిరంగ నిపుణులు, ఉమ్మడి పాలనలో నదీజలాల దోపిడీని ఎండగట్టి తెలంగాణ ప్రజల హృదయాల్లో జల విజ్ఞాన నిధిగా నిలిచిపోయిన విద్యాసాగర్రావు సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొ