చినుక రాలక.. సర్కారు కాల్వలు నింపక.. వానకాలంలోనూ పొలాలు బీటలు వారుతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీళ్లుతో కొందరు నారు పోయగా, అక్కడక్కడా వరి, పత్తి పంటలు వేశారు.
సాగుకు నీళ్లియ్యకపోతే మధ్యమానేరును ముట్టడిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ వైపు కాలం కాకపోవడం.. మరో వైపు ఎత్తిపోతలు ప్రారంభించకపోవడంతో వేలాది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా దిగువకు వెళ్తుండ�
Godavari | బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో వరద జలాల్లేవని, ఆ కాన్సెప్ట్ అనేది లేదని కేంద్ర జల్శక్తిశాఖ మాజీ సలహాదారు, రివర్ లింకింగ్ ప్రాజెక్టుల టాస్క్ఫోర్స్ కమిటీ మాజీ చైర్మన్ వెదిరె శ�
Chandrababu | గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అదే తొండి వాదన వినిపిస్తున్నారు. ఒకవైపు, తెలంగాణ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే.. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి
హైదరాబాద్ మహా నగరానికి అందుతున్న కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణకుగాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు (జీవో ఆర్టీలు) ఇవి. రెండు మంచినీటి పథకాల్లో �
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తొలుత భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు తీసుకెళ్తుండడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గు�
ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా అది నిజమవుతుందనే చంద్రబాబు భ్రమ ఇప్పటిది కాదు! నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ను తానే నిర్మించానంటూ నేటికీ ఆయన డాబును ప్రదర్శిస్తూనే ఉంటాడు.
గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమా�
వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతం నుంచి వరద రాకపోవడంతో ఎడారిలా మారుతున్న ఎస్సారెస్పీకి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలతో జీవం పోసింది. ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించి రైతులను ఆదుకున్నది.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసమర్థ పాలనతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణ, గోదావరి జలాల దోపిడీ కుట్రకు తెరలేపాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ధ్వజమెత్తారు. కాచిగూడలోని ఓ హోటల్�
య్యారం చెరువు కాలువల శాశ్వత మర్మతు పనులు వెంటనే చేపట్టాలని, బయ్యారం చెరువుకు గోదావరి జలాల నీళ్లు ఇవ్వాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) నిడమోక్రసీ, సీపీఎం,సీపీఐ, సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో బయ్యారం
గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అవినీతి కుట్రలు చేస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీపై రాష్ట్ర ప్రజలు, రైతాంగం చైతన్యం కావాలని నర్సంపే�
Godavari | గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు రూ.80వేల కోట్లతో చేపట్టనున్న గోదావరి-బనకచర్ల(జీబీ) లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా కదలకపోవడం పై నీటిపారుదలరంగ నిపుణుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతు�
ఏపీ జలదోపిడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.