Sammakka barrage | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ (Sammakka barrage) వద్ద గోదావరి(Godavari river) నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది(Godavari rising).
తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోన కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని చె
: నవయుగ సర్ ఆర్దర్ కాటన్గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తి గడించారని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. గోదావరి నదిపై ఈ ప్రాంతంలో సాగు
Godavari river | గోదావరి నదిలో(Godavari river) పడి తల్లి, కొడుకు గల్లంతయ్యారు(Mother and son missing). ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా(Eluru dist) వేలేరుపాడు మండలం కట్కూరు వద్ద చోటు చేసుకుంది.
ములుగు జిల్లాలోని సమ్మక్కసాగర్ బరాజ్, దానికి ఎగువన, దిగువన ఉన్న నీటివినియోగ లెక్కలను అందజేయాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) తెలంగాణ సర్కారుకు సూచించింది.
గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం బరాజ్ (సమ్మక సాగర్) కింద ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు అవసరమైన నిధులను జమచేస్తామని, తక్షణమే ఆ బ్యారేజీకి ఎన్వోసీని ఇవ్వాలన
KCR | ఎన్నికల్లో ఓట్లుపడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిండని.. ఈ చేతగాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని బీఆర్ఎస్ అధినేత