రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇసుక రవాణా, తవ్వకాలపై అనాధికార నిషేధం కొనసాగుతున్నది. దీంతో అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయిస్తున్నారు. కొ
జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరన కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు శుక్రవారం ఓడిబియ్యం, సీరె, సారె, బంగారం (బెల్లం), ముడుపులు సమర్పించి, కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారికంగా నడవాల్సిన ఇసుక క్వారీలు, మన ఇసుక వాహనాలు బంద్ కావడంతో దందా అంతా కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అరుదుగా కనిపించే కృష్ణ జింకలు జీవించలేకపోతున్నాయి. గోదావరి తీరాన కనువిందు చేసే జింకలు కనుమరుగవుతున్నాయి. వేలల్లో ఉండే జింకలు ఇప్పుడు వందలకు చేరాయి. ఇలాగే చూస్తూ పోతే ఈ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగయ్యే పర�
గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో తెలంగాణ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) అధికారులను రాష్ట్ర అధికారులు కోరారు.
‘రాజకీయంగా కక్ష సాధించాలని మీకు ఉంటే మా మీద విచారణ చేపట్టండి. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోండి. అంతేకానీ రైతుల మీద చూపెట్టకండి. రైతులకు యాసంగి నీళ్లు ఇవ్వండి’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివ�
పెండ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏమైందో ఏమో.. నదిలోకి దూకి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది.
పర్ణశాలలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పర�
CM KCR | తలాపునా గోదావరి ఉన్నా.. మంచినీళ్లకు మంచిర్యాల నోచుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యా�
జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి వేడుకలు విజయ దశమితో ముగిశాయి. మండపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు మంగళవారం ఉత్తరపూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు.
ఏపీలోని కాకినాడ జిల్లా తాళ్లరేవు మం డలం గోపులంక వద్ద గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లం తు కాగా, ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు.
Tragedy news | గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద శనివారం గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అప్పటి ను