భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది.
భారీ వర్షాలతో గోదావరి రివర్ బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, మిడ్మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకున్నాయి.
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమే�
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం శనివారం ఉదయానికి మరింత పెరిగే ప్రమాదం ఉందని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఎగువ నుంచి వరదనీరు పెద్ద ఎత్తున గోదావరిలోకి వస్తుండడంతో శుక్రవారం రాత్రి వరకు భద్�
Minister koppula | ధర్మపురి నరసింహ స్వామి దయతో తగ్గిన గోదావరి ఉధృతి తగ్గిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మపురి మంగళి గడ్డ ప్రాంతంలో గోదావరి వరద ఉధృతిని పరిశీలించి గంగమ్మ తల్లి కి కొబ్బ
భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) వరద (Floods) పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి వరద ఉగ్రరూపం దాల్చుతున్నది. ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండలా మారగా, చెక్డ్యాంలు మత్తళ్లు దూకుతున్నాయి.
రెండ్రోజులపాటు భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేణా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 9గంటల వరకు గరిష్టంగా 50.50 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతున్నది.
భద్రాద్రి మన్యానికి ఏటా వరద గుబులు తప్పడం లేదు. ఎక్కడ వానలు కురిసి వరద పొంగినా చివరికి భద్రాద్రి ఏజెన్సీకి ముంపు కష్టాలు తప్పవు. ప్రతి వానకాలం సీజన్లో జూలై, ఆగస్టు వచ్చిందంటే చాలు అక్కడి ప్రజలకు గుండెల్�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కు తున్నది. బుధవారం మధ్యాహ్నం 43 అడు గులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9.45 గంటలకు 48 అడుగులకు ప్రవాహం పెరుగ డంతో రెండో ప్రమాద హెచ్చరికను జ�