భద్రాద్రి మన్యానికి ఏటా వరద గుబులు తప్పడం లేదు. ఎక్కడ వానలు కురిసి వరద పొంగినా చివరికి భద్రాద్రి ఏజెన్సీకి ముంపు కష్టాలు తప్పవు. ప్రతి వానకాలం సీజన్లో జూలై, ఆగస్టు వచ్చిందంటే చాలు అక్కడి ప్రజలకు గుండెల్�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కు తున్నది. బుధవారం మధ్యాహ్నం 43 అడు గులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9.45 గంటలకు 48 అడుగులకు ప్రవాహం పెరుగ డంతో రెండో ప్రమాద హెచ్చరికను జ�
రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.
గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రెండు రోజుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడం తో సరస్వతీ ఆయకట్టుకు సాగునీటి భరోసా కలిగింది. 15 రో జుల క్రితం వరకు గోదావరిలోకి వరద రాకపోవడంతో ప్రభు త్వం క�
వరద గోదావరి (Godavari River) శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ నెమ్మదించింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు 40.6 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 39.5 అడుగులకు తగ్గింది.
ఎడతెరపిలేని భారీ వర్షాలతో ప్రాణహితకు పోటెత్తిన వరద శుక్రవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. 5.50 లక్షల క్యూసెక్కుల నుంచి 5.30 లక్షల క్యూసెక్కులకు తగ్గగా, 65 గేట్లను ఎత్తి లక్ష్మీబరాజ్ నుంచి నీటిని దిగువకు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముసురు వీడడం లేదు. సోమవారం ప్రారంభమైన వర్షం శుక్రవారం వరకు కురుస్తూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో 48.5 మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 28.2 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్ర
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-1, 2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వ ర్షాలకు ప్రాణహిత పరవళ్లు తొక్కి ప్రవహిస్తుండడంతో దిగువన గల లక్ష్మీ బరాజ్లోని అన్ని గేట్లను ఎత్తి దిగు�
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా తరలివెళ్తున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీరుస్తుండడ�
వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క వ్యవసాయానికే పెద్ద సమస్య అని అంతా ఆలోచిస్తుంటారు. కానీ, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కాలం కాకుంటే జలాశయాల్లో నీరు తగ్గిపోయి తాగునీటి కటకట తలెత్తుతుంది.
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన సమీక్ష సమావేశం ముగిసింది. కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టుల, జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితిపై సీఎ