కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
గోదావరి జలాలతో నర్సంపేట సస్యశ్యామలం అవుతున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో నేడు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ
కాలుష్య కాసారంగా మారి కంపుకొడుతున్న చారిత్రక హుస్సేన్ సాగర్కు పూర్వ వైభవం రానున్నది. నెర్రలు బారిన తెలంగాణ భూములను తడుపుకుంటూ.. బిక్కముఖం వేసుకొని ఆకాశం వైపు చూస్తున్న రైతుల మోములో పచ్చని పంటలతో చిరు�
రమణక్కపేట శివారు గుట్టపై సుమారు మూడు వేల ఏళ్ల నాటి శిలాయుగపు ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామానికి చేరుకోవాలి. అక్కడికి సమీపంలోని ఎర్రమ్మ�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగుకు తొలిసారి కాళేశ్వరం జలాలు చేరాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ఈ వాగుపై మొత్తం తొమ్మిది చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రస్తుతం ఒక చె
CM KCR | మహారాష్ట్ర నేతలను ఒప్పించి.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన
నాగోబా జాతరకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధికారులకు సూచించారు. జాతరలో ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించార�
గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరమే తెలంగాణ ప్రాజెక్టులు మోడికుంట, గూడెం ఎత్తిపోతలకు అనుమతులు ఇచ్చామని వివరించింది.
GRMB | గోదావరి నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం చైర్మన్ ఎంకే సింగ్ నేతృత్వంలో జలసౌధలో ప్రారంభమైంది. భేటికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పీషల్ సీఎస్ రజత్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా మహాపూజకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి జలాల సేకరణ కోసం ఆదివారం మెస్రం వంశీయులు బయలు దేరారు.