వరద గోదావరి (Godavari River) శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ నెమ్మదించింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు 40.6 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 39.5 అడుగులకు తగ్గింది.
ఎడతెరపిలేని భారీ వర్షాలతో ప్రాణహితకు పోటెత్తిన వరద శుక్రవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. 5.50 లక్షల క్యూసెక్కుల నుంచి 5.30 లక్షల క్యూసెక్కులకు తగ్గగా, 65 గేట్లను ఎత్తి లక్ష్మీబరాజ్ నుంచి నీటిని దిగువకు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముసురు వీడడం లేదు. సోమవారం ప్రారంభమైన వర్షం శుక్రవారం వరకు కురుస్తూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో 48.5 మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 28.2 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్ర
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-1, 2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వ ర్షాలకు ప్రాణహిత పరవళ్లు తొక్కి ప్రవహిస్తుండడంతో దిగువన గల లక్ష్మీ బరాజ్లోని అన్ని గేట్లను ఎత్తి దిగు�
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా తరలివెళ్తున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీరుస్తుండడ�
వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క వ్యవసాయానికే పెద్ద సమస్య అని అంతా ఆలోచిస్తుంటారు. కానీ, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కాలం కాకుంటే జలాశయాల్లో నీరు తగ్గిపోయి తాగునీటి కటకట తలెత్తుతుంది.
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన సమీక్ష సమావేశం ముగిసింది. కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టుల, జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితిపై సీఎ
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
గోదావరి జలాలతో నర్సంపేట సస్యశ్యామలం అవుతున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో నేడు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ
కాలుష్య కాసారంగా మారి కంపుకొడుతున్న చారిత్రక హుస్సేన్ సాగర్కు పూర్వ వైభవం రానున్నది. నెర్రలు బారిన తెలంగాణ భూములను తడుపుకుంటూ.. బిక్కముఖం వేసుకొని ఆకాశం వైపు చూస్తున్న రైతుల మోములో పచ్చని పంటలతో చిరు�
రమణక్కపేట శివారు గుట్టపై సుమారు మూడు వేల ఏళ్ల నాటి శిలాయుగపు ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామానికి చేరుకోవాలి. అక్కడికి సమీపంలోని ఎర్రమ్మ�