గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 18న కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ శనివారం ఆయా రివర్ బేసిన్లలోని అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగింది. మంగళవారం రాత్రి 51.80 అడుగులుగా ఉన్న నీట్టం నేడు కూడా స్థిరంగా కొనసాగుతున్నది.
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు 31.5 అడుగులు ఉన్న నీటిమట్టం క్ర�
రాష్ట్రంతోపాటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతూనే ఉన్నది. రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ.. శనివారం సాయంత్రానికి కొద్దిగా తగ్గుముఖం పట్టింది.
Nashik | మహారాష్ట్రలోని నాసిక్ (Nashik) వద్ద గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆలయాలు నీటమునిగాయి. గోదావరి జన్మస్థలమైన నాసిక్- త్రయంబకేశ్వర్ పరిసర ప్రాంతాల్లో భారీ
లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్న వరద నీరు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం నీటి మునిగిన పంట పొలాలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని గ�
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఇక్కడి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 53 అడుగులకు చేరింది. ఈ రాత్రికి ఇక్కడి నీటిమట్టం 55 అడుగులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతున్నది. గంట గంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద �
Sri Ramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది.ప్రస్తుతం జలాశయానికి 45వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడుగేట్ల ఎత్తి 45వేల క్యూసెక�